-
Home » Ongole politics
Ongole politics
టికెట్ దక్కదని భావించే బాలినేని రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే సమాయత్తం
ఎన్నికల నాటికి మార్కాపురం, గిద్దలూరు, దర్శిలలో కూటమి అధిష్టాన పెద్దల అంచనాలకు తగ్గట్లు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల తీరు లేకపోతే..ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి బాలినేనిని బరిలోకి దింపుతారన్న టాక్ వినిపిస్తోంది.
దామచర్ల, బాలినేని వ్యవహారంపై జనసేన, టీడీపీ అధిష్టానాలు సీరియస్.. బాలినేనికి పవన్ కీలక ఆదేశాలు
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీ
ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేది లేదు- బాలినేనిపై దామచర్ల ఫైర్..
వైసీపీ ప్రభుత్వంలో తనపై 32 అక్రమ కేసులు పెట్టారని, చంద్రబాబుని కూడా దూషించారని, టీడీపీ కార్యకర్తలను వేధించారని దామచర్ల మండిపడ్డారు.
ఒంగోలులో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. చేతులెత్తేసిన మాజీమంత్రి బాలినేని..!
పార్టీ మారబోతున్నారనే సమాచారం ఉన్నా.. ఉండే వాళ్లు ఉండండి పోయే వాళ్లు పొండి. పార్టీ మారే వారిని నేను ఆపలేనంటూ ఇటీవల బాలినేని అన్నారు.
తొందరెందుకు.. నీకు నీళ్లు తాగిపిస్తా- బాలినేనికి ఎమ్మెల్యే దామచర్ల కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు గంజాయి బ్యాచ్ తో టీడీపీ కార్యకర్తలపై దాడి చేయించింది నీవు కాదా? ఎన్నికల ప్రచారంలో మహిళపై దాడి చేయించింది నీ కోడలు కాదా?
ప్రకాశం జిల్లా వైసీపీలో ప్లెక్సీల వార్..
ప్రకాశం జిల్లా ఇంచార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చిన మొదటిరోజే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య ఫ్లెక్సీవార్ మొదలైంది.
ప్రకాశం జిల్లా వైసీపీలో ప్లెక్సీల వార్.. మరోసారి అలిగి హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని
ప్రకాశం జిల్లా ఇంచార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చిన మొదటిరోజే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య ఫ్లెక్సీవార్ మొదలైంది.
కొలిక్కి వచ్చిన ఒంగోలు పంచాయితీ..
ఒంగోలు ఎంపీ పంచాయతీ కొలిక్కి వచ్చింది. మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అధిష్టానం బుజ్జగించడంతో మెత్తపడ్డారు.
కొలిక్కి వచ్చిన ఒంగోలు పంచాయితీ.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. ఎంపీ అభ్యర్థిగా ఎవరొచ్చినా ఒకేనన్న బాలినేని
ఒంగోలు ఎంపీ పంచాయతీ కొలిక్కి వచ్చింది. మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అధిష్టానం బుజ్జగించడంతో మెత్తపడ్డారు.
వైసీపీలో ఇంకా తేలని ఒంగోలు సీటు పంచాయితీ
వైసీపీలో ఒంగోలు సీటు పంచాయితీ ఇంకా తేలలేదు.