-
Home » ontimitta
ontimitta
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి
పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి దాదాపు 5వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
జడ్పీటీసీ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. వైసీపీ బైకాట్.. ఫలితాలపై ఉత్కంఠ..
కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మరికొద్ది సేపట్లో వెల్లడి కానున్నాయి.
మూడేళ్లలో జరగబోయేది ఇదే.. నేను చెప్పేది వాస్తవం.. ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక కామెంట్స్ చేశారు.
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో ట్విస్ట్.. ఈసీ కీలక నిర్ణయం.. ఆ రెండు కేంద్రాల్లో కొనసాగుతున్న రీ పోలింగ్
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతుంది. వీటి పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్.. పోలీసుల భారీ బందోబస్తు.. పలువురు నేతలు అరెస్టు.. గృహనిర్భందం
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
పులివెందులలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్..
పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
జడ్పీటీసీ ఉపఎన్నికల వేళ.. పులివెందులలో టెన్షన్ టెన్షన్.. బరిలో నిలిచింది వీరే..
కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
జగన్ ఇలాకలో రెండు జడ్పీటీసీ సీట్లకు ఉప ఎన్నికలు.. జగన్కు ఝలక్ ఇచ్చేందుకు టీడీపీ స్కెచ్
ఆయన సతీమణి ఉమాదేవిని రంగంలోకి దింపడం ద్వారా సానుభూతితో పాటు మృతుడి భార్యకు టికెట్ ఇచ్చినందుకు ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వాలని టీడీపీని కోరే ప్రయత్నాల్లో వైసీపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
రాములోరి కల్యాణానికి ఒంటిమిట్ట ముస్తాబు
ఆంధ్రుల భద్రాద్రి ఆధ్యాత్మిక కాంతులీనుతోంది. కడప జిల్లా ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ రాత్రి పండు వెన్నెల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. స్వామి ప్రసాదం మొదలు క్యూలైన్ల వరకు భక్తులకు ఎటువంటి ఇబ�