Home » open
తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పట్టణప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటారు.
ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్నవారి వద్ద గత వారం కపిల్ గుజ్జర్(25)అనే యువకుడు పోలీసులు ఉన్న ప్లేస్ కు కొంచెం దగ్గరగా నిలబడి జైశ్రీరామ్ అని బిగ్గరగా అరుస్తూ మూడుసార్లు గాల్లోకి కాల్పులు జ
దేశరాజధాని ఢిల్లీలో ఆయుధాలు పొందడం అన్నింటికన్నా చాలా సులైన పని అని ఎకనామిక్ సర్వే చెబుతోంది. 2019-20ఎకనామిక్ సర్వే వివరాల్లో కొన్ని ఆశక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఢిల్లీలో కొత్త లెసెస్స్ ఆయుధాలు పొందడం,పెద్ద బాణసంచా లైసెన్స్ పొందడం కోసం అవసరమై
మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. పాథ్రీని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ.. 2020, జనవరి 19వ తేదీ ఆదివారం బంద్ పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. కానీ..బాబా ఆలయం మాత్రం..తెరిచే ఉంటుందని, యదావిధిగా దర్శనాలు
సూర్యగ్రహణం కారణంతో తెలుగు రాష్ట్రాల్లోని మూతపడ్డ ప్రధాన ఆలయాలు తెరుచుకున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం మల్లికార్జున ఆలయం, యాదాద్రి నర్సింహస్వామి ఆలయంతో.. పాటు ఇతర ఆలయాలు 2019, డిసెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం మూతపడ్డాయి. మధ్యాహ్నం 12 గ
బైక్ పై వెళ్లేటప్పుడు.. ఎండ లేదా వాన నుంచి రక్షణ కోసం చాలామంది గొడుగులు వాడతారు. ఇది కామన్. అయితే.. బైక్ పై వేగంగా వెళ్తూ గొడుగు తెరిస్తే చాలా ప్రమాదకరం అని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు ప్రమాదమో వివరిస్తూ ఓ వీడియోను సైతం షేర్ చేశారు. ఇందులో.. బై�
వైకుంఠ ఏకాదాశికి పది రోజులు ద్వారాలు తెరిచే ప్రతిపాదనను టీటీడీ విమరమించుకుంది. రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
దేశంలో కొత్త కొత్త రూల్స్ తెరమీదకు వస్తున్నాయి. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. స్వచ్చ భారత్లో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిబంధనలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా బహిరంగంగా మల విసర్జన మానిపించడానికి జ�
శ్రీలంకలో ఇవాళ(నవంబర్-16,2019) అధ్యక్ష ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటలముందు ఓ దుండగుడుమైనార్టీ ముస్లిం ఓటర్లను తీసుకువెళ్తున్న బస్సుల కాన్వామ్ పై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రమ�
ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులు, పర్యాటక రంగం కోసం తెరిచి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఇవాళ(అక్టోబర్-21,2019)లడఖ్ లో పర్యటించన ఆయన….పర్యాటకులు సియాచిన్ లో పర్యటించవచ్చన్నారు. సియాచిన్ బేస్ క్�