Home » opposition
సంజయ్ రౌత్ స్పందిస్తూ "ఇది గతంలో బాలాసాహెబ్ శివసేన. కానీ తాజా ప్రకటన అసలు విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అది నరేంద్రమోదీ-అమిత్ షాల శివసేనగా మారింది. ప్రకటనలో దివంగత బాలాసాహెబ్ థాకరే చిత్రమే లేదు" అని అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఫడ్నవ�
ఆర్జేడీకి నిర్దిష్ట వైఖరి అనేదే లేదు. అప్పుడప్పుడు వారు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. మళ్లీ బీజేపీ నుంచి వచ్చిన నితీష్ కుమార్ను తమ సీఎంగా చేసుకుంటారు. పాత పార్లమెటు భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ లేదనే విషయం గుర్తు పె�
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం దేశానికి గర్వకారణమని తెలిపారు. భారత దేశ నూతన గృహంలో కుటుంబ సభ్యులంతా నివసించాలన్నారు. భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని తాను నమ్ముతానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప�
పుల్వామా దాడిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పుల్వామా దాడిపై వాస్తవాలు ప్రకటించాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవా
అజిత్ పవార్ ఆశయం అంటూ శరద్ పవార్ వెనకేసుకు రావడం చూస్తుంటే.. ఇదంతా ఆయన డైరెక్షన్లోనే జరుగుతోందనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రభుత్వం కూడా శరద్ పవార్ సూచన మేరకే ఏర్పడిందని స్వయంగా దే�
పోలీసుల సంకెళ్ల మధ్యలో ఉన్న అతీక్ అహ్మద్ సహా సోదరుడు అష్రఫ్ను ఏప్రిల్ 15న లైవ్ మీడియా సమక్షంలోనే దారుణ హత్య చేశారు. ఇక అతీక్ అహ్మద్ హత్య కేసు విచారణలో భాగంగా జ్యూడీషియల్ కమిషన్ గురువారం ‘సీన్ రీక్రియేట్’ చేసింది
సామాజిక న్యాయంపై జరుగుతున్న రెండో జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, హేమంత్ సోరెన్.. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, తృణమూల్ డెరెక్ ఓబ్రెయిన్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి �
దొంగలు, దోపిడీదారులు బాగానే ఉన్నారు. కానీ వారిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంపై ఇది ప్రత్యక్షంగా జరిగిన హత్య. అన్ని ప్రభుత్వ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. నియంతృత్వం అంతం అవ్వడానికి ఇదొక ప్ర
రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి అంశాలపై విపక్షాలు కొద్ది రోజులుగా నిరసన చేపట్టడుతున్నాయి. అయితే ఈ నిరసనలను విమర్శపై బీజేపీ నేతలు స్పందిస్తూ విపక్షాలను నిరుద్యోగులంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలపై మాయ�
జమ్ము-కాశ్మీర్లో నివసించే ఇతర ప్రాంతాల వారికి కూడా అక్కడ ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పనిచేసే కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, భద్రతా సిబ్బంది.. ఇలా ఎవరైనా ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవచ్చు.