Home » Organic Farming
పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. చాలా వరకు రైతులు హైబ్రిడ్విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
వరిని ఆశించే పురుగుల్లో ప్రాంతాన్నిబట్టి, సాగుచేసే రకాలను బట్టి ఉల్లికోడు, సుడిదోమ, కాండంతొలుచు పురుగుల దాడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లోను, మురుగు నీటిపారుదల తక్కువగా వున్న ప్రాంతాల్లో వరి పైరును నష్టపరి�
దేశవాళి బియ్యంతో పాటు కొర్రలు, అరికెలు, సామాలు, ఉదలు, అండు కొర్రలు వంటి చిరుధాన్యాలు టమాట, బీర, పచ్చిమిర్చి, కోతిమీర, పుదీనా, పాలకూర వంటి కూరగాయలు కూడా అమ్ముతున్నారు. విక్రయ కేంద్రాలకు ఇచ్చిన సరుకులు ధరలు వాటిని ఉత్పత్తి చేసిన రైతులే నిర్ణయిస్�
నేల భౌతిక స్థితి పెరుగుబడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేల సేంద్రియ పదార్ధం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది. అంతేగాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
ప్రస్థుతం నీరు నిల్వవున్న భూముల్లోను, మురుగునీటి పారుదల సదుపాయం లేని పొలాల్లో చీడపీడల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాముపొడ తెగులు, పొట్టకుళ్లు తెగుళ్ల నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు నెల్లూరు వరి పరిశోధనా �
నేలలను పునరుజ్జీవింప జేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగ, పిల్లిపెసర లాం�
కరోనా కారణంగా తాను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వ్యవసాయ చేస్తున్నారు. స్థానిక ప్రకృతి వ్యవసాయం అధికారుల సలహాలు సూచనలతో మామిడిలో అంతర పంటలుగా కొబ్బరి మొక్కలను నాటారు.
అద్దాల మేడల్లో ఏసీ గదుల్లో.. స్ప్రింగ్ కుర్చిలో కూర్చొని ల్యాప్ టాపుల్లో చూస్తూ పని చేయాల్సిన వాళ్లంతా మట్టిలో ఉన్న మహత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఖర్చులేని వ్యవసాయం చేస్తూ.. అద్భుతాలు సాధిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ఓ యువజంట
పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పప్పుజాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు వుంటాయి. ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెలలో నిక్షిప్తం చేస్తాయి. వీటిని భూమిలో కలియదున్నినప్పుడు, భూమి గుల్లగా మారి, నేలలోకి నీరు ఇంకే �
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం రాయలసీమ జిల్లాలకు చెందిన సేంద్రియ రైతులతో ఈవో సమావే