Home » Others
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. తాజా అధ్యయనాల్లో కరోనా వైరస్ కు సంబంధించి భయంకర వాస్తవం వెలుగు చూసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుంచి వైరస్.. జాంబి వైరస్ లా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని వెల్లడైంది.
హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.
చిట్టి పొట్టి జంతువులు..వాటిని చూస్తేనే ముద్దొస్తాయి. అబ్బా ఎంత బాగున్నాయో అనిపిస్తాయి. అటువంటి అరుదైన చిట్టి జంతువులపై స్మగ్లర్ కన్ను పడింది. వాటిని స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు పట్టుపడ్డాడు. బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నైలో దిగిన భ�