Home » over
నిరుపేద కూలీలకు భూపంపిణీలో భాగంగా 1985లో సదరు మహిళలకు కొంత భూమి లభించింది. అయితే ఈ భూమిపై ఇద్దరు వ్యక్తులు కన్నేసి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. అయితే 2004 నుంచి ఈ కేసు పెండింగులో ఉంది. ఇకపోతే, తాజాగా
టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ముగిసాయి. జులై 23న ప్రారంభమైన ఒలింపిక్స్..ఈరోజుతో అంటే ఆగస్టు 8తో ముగిసాయి. ఈ ఒలింపిక్స్ లో ఎంతోమంది క్రీడాకారులు కల నెర్చుకున్నారు. ఇంకెంతోమంది కొత్త చరిత్రలు లిఖించారు. ఈ క్రీడల్లో ఏఏ దేశాలకు ఎన్ని పతకాలు వచ్చాయ�
third phase of panchayat elections : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాతంగా జరిగింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 76.43 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84.60 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా విశాఖలో 60 శా�
The second phase of panchayat nominations are over : ఏపీలో రెండో విడత పంచాయతీ నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడతలో 3వేల335 పంచాయతీలు, 33వేల 632 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు 2వేల 598 సర్పంచ్, 6వేల 421 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు 4వేల 760 సర్ప
People return to Hyderabad : సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండుగకు హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్లారు. కరోనా వైరస్ కారణంగా ఈసారి రైళ్లు, బస్సుల్లోనే కాకుండా సొంత వాహనాల్లో ఆంధ్రాకు ప్రయాణమై వెళ్లిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సెలవులు
BJP MP Says Will Divorce Wife Who Joined Trinamool వెస్ట్ బెంగాల్ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మొండల్ ఖాన్.. సోమవారం ఉదయం తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)లో చేరిన విషయం తెలిసిందే. అయితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ లో చేరిన తన భార్యకు విడాలిచ్చేందుకు సిద్�
Covid Peak Over, Can be Controlled Early Next Year కరోనా పీక్ స్టేజ్ ని భారత్ ఇప్పటికే దాటేసిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి దేశంలో మహమ్మారి కంట్రోల్ కి వస్తుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. కరోనా అంతమయ్యే 2021 ఫిబ్రవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా �
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL2020)లో ఆరంభం నుంచి పడుతూలేస్తూ సాగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్ నికోలస్ పూరన్ రాగానే ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. యువ స్పిన్నర్ అబ్దుల్ సమద్ వేసిన తొమ్మిదో ఓవర్లో వరుసగా 6,
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. వ్యాక్సిన్పై జరుగుతున్న ప్రయోగాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాక్సిన్పై క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు రష్యాలోని Gamaleya ఇన్స్టిట్యూట్ ప్రకటించి
కొంతమంంది చిన్న చిన్న సమస్యలకే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఇలాగే ఓ వ్యక్తి చేసిన కంప్లైట్ చూసి పోలీసులు షాక్ తిన్నారు. గిదేందిరా బాబు..అంటే అది గంతే అంటున్నాడు. ఏమని ఫిర్యాదు చేశాడో తెలుసా ? బట్టలు కుట్టే వ్యక్తి నిక్కర్ చిన్నగా కుట్