Home » Owaisi
Owaisi’s MIM wins 5 seats in bihar బీహార్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ సత్తా చాటింది. ఐదు స్థానాల్లో విజయం సాధించిన ఏఐఎంఐఎం…మహాకూటమి ఓటమిలో తనవంతు పాత్ర పోషించింది. 5స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకోవటం ద్వారా హైదరాబాద్ బయటా కీలకంగా మారుతోందని చాటి చెప్పింద�
బెంగళూరులో జరిగిన సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనల్లో ఓ యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ చేసిన నినాదాలు రచ్చలేపాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో గురువారం ‘సేవ్ కాన్స్టిట్యూషన్’పేరుతో సభ జరిగింది. ఒవైసీ వస్తుండగానే వేదికపైకి
చార్మినార్ వద్ద జాతీయ జెండాను MIM అధినేత, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఎగురవేయనున్నారు. CAAకు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతొక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఆయన ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 10వ తేదీ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు సీఎం కేసీఆరా? ఒవైసీనా? అని ప్రశ్నించారు. పౌరసత్వ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని
ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఇందుకోసం వారు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వారిద్దరి ఆధ్వర్యంలో యునైటెడ్
స్నేహితుడైన సీఎం జగన్ సాబ్ను ఒకటి కోరుతున్నా..కేంద్రానికి మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచించండి..దేశాన్ని కాపాడాలి అంటూ AIMIM అధినేత, ఎంపీ ఓవైసీ సూచించారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా దారుస్సాలం బహిరంగసభలో ఓవైసీ మాట్లాడారు. మనం భారతీయులం
కేంద్రప్రభుత్వం పంతం నెగ్గింది. లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లు పాసైంది. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందంటూ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించగా.. సభలోనే బిల్లు ప్రతుల్ని అసదుద్దీన్ ఒవైసీ చించేశారు. పౌరసత్వ బిల్లుకు ఆమోదం లభించడంతో ఈశా�
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు లోక్ సభలో ప్రవేశ పెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అనంతరం చర్చను ప్రారంభించారు స్పీకర్. చర్చలో పాల్గొన్న ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును ఆమోదిస్తే అమిత్ షా హిట్లర్ సరసన చేరిపోత�
తృణమూల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మమతా బెనర్జీ వ్యాఖ్యలకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటైన సమాధానం ఇచ్చారు. కూచ్బెహర్ ర్యాలీలో భాగంగా మాట్లాడిన మమతా.. పేరు ప్రస్తావించకుండా హైదరాబాద్ కేంద్రంగా ఓ పార్టీ ‘మైనారిటీ అతివాద’ పార్టీగా సామజిక �
అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటనను సమర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. మసీదు కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల స్ధ�