Home » oxygen cylinders
బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తన అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్గా మార్చేశారు.
కరోనా కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు దాచే వ్యక్తులపై ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వ్యక్తులపై గూండా యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించి�
కరోనా కష్ట కాలంలో ‘రాధేశ్యామ్’ చిత్ర యూనిట్ తన వంతు సాయం చేసింది. ఓ ఆస్పత్రికి 52 బెడ్లు సమకూర్చింది. అదీ సినిమా షూటింగ్ కోసం వేసిన ఆస్పత్రి సెట్కి సంబంధించిన బెడ్లు. ఇంకా స్ట్రెచర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సెలైన్ స్టాండ్లు.. ఇలా సెట్లో భా
కరోనాపై పోరులో భాగంగా భారత్కు సాయంగా తొలి విడతగా బ్రిటన్ పంపించిన 450 ఆక్సిజన్ సిలిండర్లు
రోగులకు అందించాల్సిన ఆక్సిజన్ సిలిండర్ల లారీని హైజాక్ చేసి.. డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.
NO Oxygen Shortage in Telangana : రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రానికి 400 టన్నుల ఆక్సిజన్ వచ్చిందని కరోనా పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 22 ఆస్ప�
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే.
ఆక్సిజన్ అందిస్తూ..వందల సంఖ్యలో రోగులును కాపాడుతున్నాడు. అందుకే అతడిని అందరూ ‘ఆక్సిజన్ మ్యాన్’ అని పిలుస్తున్నారు. అతడే..పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్.
భారత్ లో ప్రస్తుతం COVID-19 సెకండ్ వేవ్ ప్రమాదకర స్థితికి నెట్టివేసింది. లక్షలాది మంది మహమ్మారి బారిన పడుతున్నారు.. ప్రతిరోజూ వేలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. రోగులకు చికిత్స చేయడానికి వైద్యులు..
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది.