Home » Oxygen Shortage
ఆక్సిజన్ అందక మహిళ మృతి చెందింది. ఆరు ఆసుపత్రులు తిరిగినా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం అంబులెన్స్ లోనే తుదిశ్వాస విధించింది.. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని బ్రాహ్మణబస్తీకి చెందిన శేషాచార్యులు, పుష్పవల్లి దంపతులకు ముగ్గురు కుమారులు.