Home » oxygen
భారత్లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఆస్పత్రులకు ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది.
ఢిల్లీలోని Batra Hospital 2021, మే 01వ తేదీ శనివారం ఉదయం ఆక్సిజన్ సరఫరా అందలేదు. ఆక్సిజన్ అందక..8 మంది మృత్యువాత పడ్డారు.
కష్టంలో ఉన్నవారికి సహాయం చేయటానికి పేద గొప్పా తేడా లేదని నిరూపించాడు భోపాల్ లోని ఓ ఆటో డ్రైవర్. తన ఆటోనే అంబులెన్స్ గా మార్చేశాడు. దానికి కావాల్సిన డబ్బు కోసం భార్య తాళిబొట్టుని తాకట్టుపెట్టాడు. ఆ డబ్బులతో ఆటోని అంబులెన్స్ గా మార్చి కరోనా బ�
భారత్ లో పెరుగుతున్న కరోనా మరణాలతో దేశం అల్లాడిపోతోంది. కరోనా వస్తే ఆస్పత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి. దొరికినా ఆక్సిజన్ లేని దుస్థితి. దీంతో రోజు రోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఈక్రమంలో మృతదేహాలను కాల్చటానికి కట్టెలు కూడా కొరతగా ఉన�
తెలంగాణలో బ్లాక్ మార్కెట్ దందాపై పోలీసులు నిఘా పెట్టారు. నిన్న ఉన్నతస్థాయి సమావేశంలో పోలీసులకు హోంమంత్రి దిశానిర్దేశం చేశారు.
Maruti Suzuki to shut down Haryana plants to make oxygen available దేశంలో కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో హాస్పిటల్స్ అన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో హాస్పిటల్స్ లో బెడ్లతోపాటు ఆక్సిజన్కు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కారణంగా పలు ఆస్పత్రుల్లో కరోనా బ�
కరోనా ప్రాణాంతకమే కానీ, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, ధైర్యంగా ఉంటే ఏమీ కాదనే విషయాన్ని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. కరోనాను ఇట్టే జయించొచ్చని తెలుపుతున్నారు. అయినా కొందరిలో భయాలు పోవడం లేదు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే, ఐసీయూలో ఉం�
మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లాలోని దేవియాన్ గ్రామానికి చెందిన చంపాలాల్ గుర్జార్ అనే రైతు తన కూతురి పెళ్లికోసం దాచుకున్న 2 లక్షల రూపాయలను ఆక్సిజన్ కోసం విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని రైతులకు నీముచ్ జిల్లా కలెక్టర్ అగర్వాల్ కు అందజేశారు.రైతు ఔ�
బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ�
Vedanta’s Sterlite ఆక్సిజన్ ఉత్పత్తి కోసం నాలుగు నెలల పాటు తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్ యూనిట్ను తిరిగి ప్రారంభించేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చింది. సోమవారం సీఎం పళనిస్వామి అధ్యక్షతన జరగిన ఆల్ పార్టీ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకు