Home » oxygen
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అప్రకటిత హెల్త్ హైఅలర్ట్ కొనసాగుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది.
ముంబాయి నుంచి విశాఖకు ఆక్సిజన్ రైలు
కరోనా రెండు దశల్లోనూ 70 శాతం కన్నా ఎక్కువ మంది కరోనా పేషెంట్లు 40 ఏళ్లు దాటినవారే ఉన్నారని సోమవారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Trump next 48 hours critical : కరోనాతో ఆస్పత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు ఆరోగ్య పరిస్థితి మరో 48 గంటలు చాలా క్రిటికల్ గా ఉండొచ్చునని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ కొన్నిరోజుల్లో కరోనా లక్షణాల్లో ఎలాంటి మార్పులు వస్�
కరోనా ముప్పుతిప్పలు పెడుతోంది. ఎంతో మంది కరోనా బారిన పడి చనిపోతున్నారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా…ప్రతొక్కరికీ వైరస్ సోకుతోంది. ఇందులో గర్భం దాల్చిన వారు కూడా ఉన్నారు. కానీ తల్లి నుంచి గర్భస్థ శిశువుకు కరోనా వైరస్ (Vertical Transmission) సోకింది. పుణ�
గాంధీ ఆస్పత్రిలో ఆక్సీజన్ కొరతతో మరో బాధితుడు మృతి చెందాడు. 4 రోజులుగా కరోనా, తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న శ్రీధర్ను.. 2 రోజుల క్రితం ఉస్మానియా నుంచి గాంధీకి తరలించారు. అయితే గాంధీలో ఆక్సీజన్ కొరత వల్ల శ్రీధర్ చనిపోయాడని.. శ్రీధర్ �
కరోనా ఉగ్రరూపం ఇంకా తక్కువ కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. అదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో కూడా వైరస్ విస్తరిస్తూనే ఉంది. పలు రాష్ట్రాల్లో అత్యధి�
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఏడు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరైన ట్రీట్ మెంట్
నాసా ఈ ఏడాది సైన్స్ ఫిక్షన్ క్రియేట్ చేయనుంది. చాలా ప్రయత్నాల తర్వాత సొంత వెర్షన్లో మార్టియన్ ఆక్సిజనరేటర్ ను సిద్ధం చేస్తుంది. బుధగ్రహంపై ఆక్సిజన్ తయారుచేసేందుకు గోల్టెన్ బాక్స్ వాడనుంది. ఈ ప్రక్రియను మార్స్ ఆక్సిజన్ ఐఎస్ఆర్యూ ప్రయోగం అం