Home » P Chidambaram
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఎన్నికలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని..
Chidambaram Comments : వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీనే కీలక పాత్రధారిగా పి.చిదంబరం పేర్కొన్నారు. ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయగల సామర్థ్యం ఆమెలో ఉందని అభివర్ణించారు.
9 ఏళ్ల బీజేపీ పాలనలో యువతకు నిరుద్యోగం తగ్గలేదన్నారు. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం, ఆర్థికాభివృద్ధి అంటే ధరలను నియంత్రించడం, ఉపాధిని పెంచడం, దేశీయ పొదుపులను పెంచడం, రుణాన్ని తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమని అన్నారు
కోవిన్ డేటా లీక్ అయ్యిందని టీఎంసీ నేతలు సాకేత్ గోఖలే, డెరెక్ ఓబ్రెయిన్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రముఖులు, జర్నలిస్టుల ప్రైవేట్ సమాచారం కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉందని ప్రతిపక్ష నేతలు ట్వీట్ చేశారు.
ఆదివారం తమిళనాడులోని కారైకుడిలో చిదంబరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రూ.1,000 నోట్లను తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో 500 రూపాయలు, 1000 రూపాయలు నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద ప
పార్లమెంటే సుప్రీం’ అంటూ తాజాగా ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కౌంటర్ ఇస్తూ ‘రాజ్యాంగమే సుప్రీం’ అని పేర్కొన్నారు.
బీజేపీ సూచనలకు అనుగుణంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. మోర్బి బ్రిడ్జి ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
గాంధీ కుటుంబం కాకుండా ఎవరు ఎన్నికైనా వారు కేవలం రిమోట్ కంట్రోలే అని సీనియర్ కాంగ్రెస్ నేతే తేల్చి చెప్పారు. అయితే ఈ విమర్శను ఆయన కొట్టి పారేశారు. ఇది ముందస్తుగా ఏర్పరుచుకున్న విమర్శ అని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో గాంధీ కుటుంబానికి పేరు ప్ర�
దేశవ్యాప్తంగా మొత్తం ఏడు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. కార్తి చిదంబరం ఉన్న కేసులకు సంబంధించి తండ్రికొడుకుల నివాసాలపై దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ద్రవ్యోల్బణం ఊహించని స్థాయికి చేరుకుంది..దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకంగా ఉంది అంటూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆందోళన వ్యక్తంచేశారు.