-
Home » package
package
వావ్.. రూ.2.5 కోట్ల ప్యాకేజీ.. చరిత్ర సృష్టించిన 21ఏళ్ల హైదరాబాద్ కుర్రాడు
January 1, 2026 / 08:57 PM ISTఆప్టివర్లో ఇంటర్న్షిప్ కోసం ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్కు మాత్రమే ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ (PPO) లభించింది.
Minister KTR : నల్లగొండకు రూ.18 వేల కోట్లు ఇస్తే.. పోటీ నుంచి తప్పుకుంటాం : మంత్రి కేటీఆర్
October 12, 2022 / 02:00 PM ISTనల్లగొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే మునుగోడు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం…
Private Train: తొలి ప్రైవేటు రైలు ప్రారంభం
June 15, 2022 / 10:11 AM IST‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి…
EU Funds For Ukraine : యుక్రెయిన్కు మరో రూ.4వేల కోట్లు.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన ఈయూ
May 14, 2022 / 07:45 PM ISTయుక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించాలని యూరప్ సమాఖ్య నిర్ణయించింది. భారీ ఆయుధాల కొనుగోలు కోసం రూ.4వేల కోట్లు.. (EU Funds For Ukraine)
KTR : మార్పులు అవసరం.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ లేఖ
June 17, 2021 / 08:35 PM ISTకేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ఆత్మ నిర్భర్…
Uday Kotak : భారత్ అదనపు డబ్బు ప్రింట్ చెయ్యాలి, ఉదయ్ కొటక్
May 27, 2021 / 12:34 PM ISTకరోనా సంక్షోభంతో దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని భారత పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డాడు. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అదనపు మనీ ప్రింట్ చేయాలన్నారు. కరోనాతో…
Covid Patient : శ్మశాన వాటికల్లో అదనపు వసూళ్లకు చెక్…ధరల పట్టిక ప్రదర్శన
May 23, 2021 / 07:20 AM ISTకరోనా వేళ సహాయం చేయాల్సింది పోయి..అందినకాడికి దోచుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చనిపోతే..శ్మశానం వరకు కాసుల వేట కొనసాగిస్తున్నారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నా..సరే..ఇంతియాల్సిందే అంటూ మంకు పడుతున్నారు కొంతమంది శ్మశాన…
మోడీతో సమావేశమైన నిర్మలా…వలస కూలీల కోసం ప్రత్యేక ప్యాకేజీ!
April 16, 2020 / 07:58 AM ISTభారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఇవాళ(ఏప్రిల్-16,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. లాక్ డౌన్ కారణంగా పూర్తిస్థాయిలో పలు రంగాలు పనిచేయకపోవడం…
COVID-19 ఎమర్జెన్సీ రెస్ఫాన్స్ ప్యాకేజీ…రాష్ట్రాలకు 1500కోట్లు కేటాయింపు
April 9, 2020 / 01:06 PM ISTకరోనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేసింది. రాష్ర్టాలకు రూ. 15 వేల కోట్లతో అత్యవసర ప్యాకేజీని విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకుపోరాడుతున్న జాతీయ, రాష్ట్ర…
సరైన దిశలో తొలి అడుగు…ఆర్థిక ప్యాకేజీపై రాహుల్
March 26, 2020 / 04:01 PM ISTసరైన దిశలో కేంద్ర ప్రభుత్వం నేడు మొదటి అడుగు వేసిందని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా…