‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది.
యుక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించాలని యూరప్ సమాఖ్య నిర్ణయించింది. భారీ ఆయుధాల కొనుగోలు కోసం రూ.4వేల కోట్లు.. (EU Funds For Ukraine)
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ సహాయ ప్యాకేజీ వల
కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని భారత పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డాడు. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అదనపు మనీ ప్రింట్ చేయాలన్నారు. కరోనాతో ఆర్థి
కరోనా వేళ సహాయం చేయాల్సింది పోయి..అందినకాడికి దోచుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చనిపోతే..శ్మశానం వరకు కాసుల వేట కొనసాగిస్తున్నారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నా..సరే..ఇంతియాల్సిందే అంటూ మంకు పడుతున్నారు కొంతమంది శ్మశా
కోవిడ్-19 కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన దేశ ఆర్థికవ్యవస్థ తరిగి కోలుకునేందుకు మోడీ సర్కార్ ఇటీవల 20లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల రూపాయల ప్యా�
రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో చివరి విడత ప్రకటన వెలువడింది. 2020, మే 17వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీకి సంబంధించి వివరాలు వెల్లడించారు. రాష్ట్రాలకు తగిన సహాయం అందించామన్నారు. కరోనా వైరస్ క్రమంలో కేంద్ర �
మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రధానమంత్రి మోడీ విడుదల చేసిన ప్యాకేజీపై విమర్శలు చేశారు. లాక్డౌన్ కారణంగా పడిపోయిన ఇండియన్ ఎకానమీని ఆదుకోవడానికి మంగళవారం సాయంత్రం రూ.20లక్షల కోట్లు విడుదల చేశారు. దీనిని చిదంబరం.. హెడ్లైన్ అండ్ బ్ల�
కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అన్ని సంస్థలు, సర్వీసులు మూతపడటంతో ఆర్థిక వ్యవస్థ కూడా పతనమైంది. ఆర్థిక పతనానికి పరిష్కారంగా ‘ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ�
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఇవాళ(ఏప్రిల్-16,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. లాక్ డౌన్ కారణంగా పూర్తిస్థాయిలో పలు రంగాలు పనిచేయకపోవడం వల్ల ప్రస�