-
Home » Padayatra
Padayatra
రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కసరత్తు స్పీడప్.. ఆ నెలలో పార్టీపై ప్రకటన? తర్వాత పాదయాత్ర..!?
ఇప్పటికే జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో మెజార్టీ జిల్లాలను చుట్టేసిన కవిత.. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని భావిస్తున్నారట.
పాదయాత్ర 2.O.. జగన్ వ్యూహం అదేనా? వైసీపీని తిరిగి పవర్లోకి తెస్తుందా?
జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలతో గ్యాప్ పెరిగిందని..2024లో అధికారం కోల్పోవడానికి అది కూడా ఓ కారణంగా చెబుతున్నారు. సాధారణ జనానికే కాదు..ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా తగిన సమయం ఇచ్చే వారు కాదన్న ప్రచారం..
YS Jagan Padayatra: మళ్లీ జగన్ పాదయాత్ర.. అధికారిక ప్రకటన.. ఎప్పటినుంచంటే..
గతంలోనూ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే సంకల్పంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేశారని పేర్ని నాని అన్నారు.
మళ్లీ పాదయాత్ర అంటున్న జగన్..! పాత ఫార్ములా తిరిగి పగ్గాలు దక్కేలా చేస్తుందా?
ఇప్పుడు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్లి పబ్లిక్ పల్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉండొచ్చు. కానీ జగన్ 2019 ఎన్నికలకు ముందు..
రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. ఇప్పటికే కసరత్తు..: కేటీఆర్ ప్రకటన
పదేళ్లు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించామని చెప్పారు.
మరోసారి పాదయాత్ర చేసేందుకు బండి సంజయ్ సన్నద్ధం
ఈ పాదయాత్రకు ప్రజాహిత యాత్రగా నామకరణం కూడా చేశారు. బండి సంజయ్ చేపట్టే పాదయాత్రతో..
Ka Paul: పాదయాత్రకు సిద్ధమైన కేఏ పాల్.. దమ్ముంటే ఆపండి చూద్దామంటూ..
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది సికింద్రాబాద్ నుంచా? ఇతర నియోజక వర్గం నుంచా? అన్నది..
Vijay : పాదయాత్ర మొదలుపెట్టబోతున్న విజయ్.. తమిళనాట వైరల్ అవుతున్న న్యూస్..!
ఇళయదళపతి విజయ్ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నాడా..? మంగళవారం నాడు 15 జిల్లాలకు చెందిన ప్రజా సంఘాలతో జరిగిన సమావేశంలో దీని పై..
Anil Kumar Yadav: పులికేసి పాదయాత్రలో మంగళవారం మాటలు.. లోకేష్ యాత్రపై అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు
లోకేష్ సిల్లీ బచ్చా, ఆఫ్ టికెట్ లోకేష్కి మాట్లాడటం కూడా రాదు. మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనీ చేసిన వారందరూ బేసిక్ నాలెడ్జ్ లేని లోకేష్ వెంట తిరుగుతున్నారు. తన కొడుకు అక్షరాబ్యాసం రోజు కూడా తప్పులు రాసే సిల్లీ ఫెలో లోకేష్
Nedurumalli Ramkumar Reddy: లోకేశ్ చేస్తున్నది పాదయాత్రలా లేదు.. షికారు యాత్రలా ఉంది.. ఎందుకంటే?: వైసీపీ నేత
లోకేశ్ ఇక్కడ కొన్ని రోజులుగా పర్యటించినప్పటికీ ప్రజలు కొద్ది మంది మాత్రమే వెళ్లారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు.