Home » paddy procurement
బీజేపీ ప్రభుత్వాలు రైతులకు చేసింది ఏంటో- టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగ చర్చ జరుపుదామని, హైదరాబాద్ వచ్చి తమతో చర్చలు జరపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు...
వన్ నేషన్.. వన్ పాలసీ ఉన్నట్లే.. వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్ మెంట్ ఉండాలని, అన్ని రాష్ట్రాలకు ఒకే పాలసీ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. ఆ డోస్ మరింత పెరగనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
యాసంగిలో వరి కొనేదే లేదు..!
కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, దానికంటే అదనంగా వచ్చే ధాన్యం తీసుకుంటామని హామీ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అదనపు ధాన్యాన్ని బియ్యం పట్టించి ఢిల్లీ ఇండియా గేట
తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ తేల్చేందుకు ఆరు రోజులుగా ఢిల్లీలోనే బస చేశారు తెలంగాణ మంత్రులు. ప్రస్తుత ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోసం ఎదురు చూస్తున్నారు.
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై కేంద్రంతో చర్చించేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.. మంత్రుల బృందం నేడు పీయూష్ గోయల్ని కలువనుంది
తెలంగాణలో ధ్యాన్యం కొనుగోళ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు ఢిల్లీ చేరారు.
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ బలం పెంచుకుని జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.