Home » paddy procurement
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని..
పంజాబ్లో కొంటారు.. తెలంగాణలో ఎందుకు కొనరు..?
తెలంగాణలో వరి మంటలు కొనసాగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలూ పేలుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ
వరి కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్తాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు.
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం కానుంది. రేపు (నవంబర్ 16,2021) సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన..
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీ నిరసనలు, ధర్నాలకు..
ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటల దాడి
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ గ్రేట్
హరియాణా, పంజాబ్లో రైతుల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. 2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం కేంద్రం ఖరీఫ్ ధాన్యాల సేకరణ ప్రారంభించనుంది.
సిద్ధిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మంత్రి హరీష్ రావు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ.26వేల కోట్లు సిద్ధంగా ఉంచ�