Home » paddy procurement
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేంద్రం, ప్రధాని మోదీపై పధకం ప్రకారం విష ప్రచారం మొదలుపెట్టారని..
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన..
తెలంగాణలో యాసంగి వరి పారాబాయిల్డ్ రైస్ కే అనుకూలం. రైతులు యాసంగిలో వరి వేయొద్దు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న వారు మాత్రమే వరి వేయొచ్చు. వరి పంట సొంత రిస్క్ తో..
ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ నుంచే కేంద్రంతో కేసీఆర్ ఢీ _
అప్పుడే అయిపోలేదు.. ధాన్యం సేకరణపై కేటీఆర్..!
అప్పుడే అయిపోలేదు..ధాన్యం సేకరణపై కేటీఆర్.!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు..
గత ఏడున్నరేండ్లుగా ఎన్ని బాధలు పెట్టినా...ఈ రాష్ట్రాన్ని ఆదుకోలేదని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్.
యాసంగి వరి కొనుగోలు, ధాన్యం సేకరణ అంశాల్లో కేంద్రం పాలసీలకు నిరసనగా తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నాకు పిలుపునిచ్చారు.