Home » Paddy Varieties of Tamil Nadu
మినికిట్ దశలో ఉన్న ఈ రకాలను వరంగల్ రూరల్ జిల్లా, గీసుకొండ మండలం, ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన రైతు తిప్పారపు రాజు సాగు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో కోత కోయనున్న ఈ రకాలు ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్�
అయితే ఈ రకం వర్షాలకు పడిపోతుండటంతో , ప్రత్యామ్నాయంగా పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయంగా ఎం.టి.యు 1318 ( పదమూడు పద్దెనిమిది) రకాన్ని రూపొందించారు.
తెలంగాణలో బోర్లు, బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది. చెరువులు, కాలువల కింద సాగుచేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజు�
తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడా�
తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది.
తెలంగాణలో హైదరాబాద్ రాజేంద్రనగర్ భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కొన్ని రకాల వంగడాలను అభివృద్ధి చేశారు. ఇవి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి. మరికొన్ని రకాలైతే ప్రపంచంలో దాదాపు 40 నుండి 50 దేశాల్లో సాగవుతున్నాయి.
అంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక వాతావణ పరిస్థితులు ఉంటాయి. అందుకే వ్యవసాయంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరుగాంచాయి. ఏటా తుఫానుల బెడదతో పంటలు ముంపుకు గురై , రైతులు తీవ్రంగా నష్టపో�
ఈ నూతన వరి వంగడం ఎం.టి.యు- పన్నెండు ముప్పైరెండు రకం . మారుటేరు వరిపరిశోధనా స్థానం రూపొందించిన ఈ వరి రకాన్ని గత మూడేళ్లుగా చిరుసంచుల ప్రదర్శన పూర్తిచేసుకుంది.