Home » paddy
బ్యాక్టిరియాతో కూడిన నీరు మరియు బ్యాక్టిరియా కణాలు ఉన్న ఆకులు గాలికి రాపిడి ద్వారా పొలంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. తెగులు కంకిఈనిక దశలో ఆశిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి ఆకు ఇరు పక్కల తర్వాత దశలో గోదుమ రంగు చారల రూపంలో ఏర్పడతాయి. ఇలాంట
ఓ రైతు తన పొలంలోనే భారతదేశ పటం ప్రత్యక్షమయ్యేలా వినూత్న ఏర్పాటు చేశాడు. పచ్చగా కళకళలాడుతున్న పొలం మధ్యలో భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాడు. అటు పంట..ఇటు జెండా. రెండింటిని ప్రాణంగా చూసుకుంటున్నాడు తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన ఓ �
ఈ రకం బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే జింక్ కోసం ఇతర సప్లిమెంట్లపై అధారపడాల్సిన పనిలేదు. యాంటీ ఆక్సిడెంట్స్ పెంచటంతోపాటు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి రాకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ బియ్యం దోహదపడతాయి.
ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.
Government: కేంద్రం 531లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఖరీఫ్ పంట కాలంలో 70లక్షల మంది రైతుల నుంచి కొనాలని చూస్తుంది. లక్ష కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయనుండగా.. కొత్త రైతు చట్టాల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్�
telangana farmers: దంచికొడుతున్న వర్షాలు రైతన్నను దారుణంగా ముంచేశాయి. తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. వరి, పత్తి, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆది(అక్టోబర్ 11,2020) , సోమవారాల్లో(అక్టోబర�
కరోనా కష్ట కాలంలో తెలంగాణ ప్రజలకు యాసంగి పంట దిగుబడి అదిరిపోయే గుడ్న్యూస్ని అందించింది. గత రికార్డులన్నీ చెరిపేస్తూ రికార్డు స్థాయిలో పంట చేతికొస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సుమారు 40 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు. దీం�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపనుందా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడనుందా?
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే
సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుల లోగిళ్లు ధాన్యపు రాసులతో తులతూగుతున్నాయి. ధాన్యంతో అన్నదాతల మోములో