-
Home » paddy
paddy
రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు..
ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది.
ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్.. ధాన్యం కొనుగోలులో సమస్యలా..? వెంటనే ఈ ట్రోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయండి..
AP Govt : రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలతోపాటుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు..
క్వింటా వరి మద్దతు ధర రూ.69కి పెంచి రూ.2,369గా నిర్ణయించింది.
డేంజర్ బెల్స్.. అన్నంలో ఆర్సెనిక్..! ప్రాణాంతకమైన ఈ విషపదార్ధం బియ్యంలోకి ఎలా వస్తోంది? దీనికి పరిష్కారం ఏంటి?
ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహానికి కారణమవుతుందని వివరించారు.
వరిలో సుడిదోమ, మొగిపురుగు నివారణ
Paddy Crop : ఖరీఫ్లో రైతులు అధికంగా వరి సాగు చేపట్టారు రైతులు. తెలంగాణలో దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంట వివిధ ప్రాంతాలలో పిలక దశ నుండి ఈనే దశలో ఉంది.
వెద వరిసాగులో కలుపు నివారణ
వ్యవసాయ కూలీల కొరత ఎక్కువ అవుతోంది. ఒక వేళ కూలీలు లభించినప్పటికీ చిన్న, సన్నకారు రైతులు భరించలేని కూలీల రేట్లు పెను సమస్యగా మారాయి.
ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకి న్యాయం చేస్తాం- మంత్రి ఉత్తమ్
గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులకు ధాన్యం డబ్బు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం.
రబీ వరిలో కాలి బాటలు వదలడం ద్వారా చీడపీడలకు చెక్
Paddy Cultivation :తెలుగు రాష్ట్రాల్లో ని రైతాంగం రబీ వరినాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి వసతిని బట్టి డిసెంబర్ నెలకరిలోపు నాట్లు పూర్తి చేయాలి.
నేరుగా వెదజల్లే వరిసాగు - యాజమాన్యం
Farming Techniques of Paddy : ఇటీవల కాలంలో వరి సాగులో పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి కనబర్చుతున్నారు.
వరినాట్లలో మేలైన యాజమాన్యం.. మెళకువలు
Paddy Cultivation : ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైంది. భూగర్భజలాలు పెరగడం.. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరిచుకున్నాయి. దీంతో తెలంగాణ రైతాంగం అధికంగా వరిసాగుకు మొగ్గుచూపారు . ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని నారుమడలు పోసుకున్నారు.