Home » padma awards
రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ చేతుల మీదుగా రెండో విడత పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం జరగనుంది. మార్చి 21న తొలి విడతలో భాగంగా 54మందికి పురస్కారాలు అందజేయగా..
భారతదేశ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలకు వీరు ఎంపికకావడం తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు గర్వకారణమని గవర్నర్ డాక్టర్ తమిళిసై వ్యాఖ్యానించారు.
భారత గణతంత్ర దినోత్సవం నాడు పద్మ అవార్డు గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటిస్తూ వస్తుంది.
నారింజ పండ్లు అమ్ముకునే వ్యక్తి అక్షర మునిగా ఎలా మారాడు? రోడ్లపై పండ్లు అమ్ముకునే వ్యక్తిని పద్మశ్రీ అవార్డు ఎలా వరించింది? పేదపిల్లల అక్షరదాత పద్మ అవార్డు గ్రహీతగా మారిన గొప్పదనం
తులసీ గౌడ.. కర్ణాటకకు చెందిన 72ఏళ్ల మహిళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
పద్మభూషణ్ PV సింధు.. అవార్డు అందుకున్న బ్యాడ్మింటన్ స్టార్
బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు.
పద్మ అవార్డులకు అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి సూచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు.
prestigious Padma Awards : దేశంలోనే అత్యున్నత పురస్కారాలిచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రతిష్మాత్మకమైన పద్మ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం,.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా.. పలువురు ప్రముఖులను అవార్డులతో సత్కరించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ట�
ఢిల్లీ : 2019 పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్ర పతి భవన్లోని దర్బార్ హాలులో సోమవారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ 2019 పద్మ అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు. 112 మంది విజేతల్లో ఈరోజు 56 మందికి ఆయన పురస్కారాలు అంద�