-
Home » padma awards
padma awards
113 మందికి పద్మశ్రీ అవార్డులు.. తెలుగు వారి లిస్ట్ ఇదే..
తమ సేవలు, త్యాగాలు ఎంతో గొప్పవైనప్పటికీ పెద్దగా ప్రచారం పొందకుండా, గుర్తింపు లేకుండా సమాజానికి మేలు చేసిన వ్యక్తులను గుర్తించి కేంద్ర సర్కారు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
పద్మ పురస్కారాల పై సీఎం అసంతృప్తి
పద్మ పురస్కారాల పై సీఎం అసంతృప్తి
పద్మ భూషణ్ పురస్కారంపై తొలిసారి స్పందించిన బాలయ్య..
పద్మ భూషణ్ పురస్కారంపై తొలిసారి సినీ నటుడు బాలకృష్ణ స్పందించారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు,
సినీ పరిశ్రమలో ఎవరెవరికి పద్మ అవార్డులు వరించాయి తెలుసా? అజిత్, శోభన, బాలయ్య..
సినీ పరిశ్రమ నుంచి పద్మ అవార్డులు అందుకోబోతున్నది వీరే..
బాలకృష్ణకు పద్మ భూషణ్.. దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం..
నందమూరి బాలకృష్ణకు నటన, రాజకీయాలు, సేవా కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది.
పద్మ అవార్డులకు మీ పేరును మీరు ఎలా నామినేట్ చేసుకోవచ్చంటే..?
మొదట రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ తెరచి, మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి.
మా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి.. సీనియర్ నటుడు నరేష్ కామెంట్స్..
తాజాగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ తన తల్లికి పద్మ అవార్డు ఇవ్వాలని, పద్మ అవార్డులపై కామెంట్స్ చేసాడు.
ఇద్దరు 'పద్మవిభూషణులు' ఒకేచోట.. వెంకయ్యనాయుడుతో చిరంజీవి.. ఒకరికొకరు సత్కారం..
ఇద్దరు పద్మ విభూషణులు ఒకేచోట చేరారు. మెగాస్టార్ చిరంజీవి నేడు సాయంత్రం వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు.
పద్మ అవార్డులు అనగానే రికమెండ్ చేస్తారు.. కానీ మోదీగారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు..
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంగళగిరిలో జనసేన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Uddhav Sena: ములాయంకు పద్మ అవార్డు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఉద్ధవ్ సేన.. బాల్ థాకరే, సావర్కర్లకు మరిచారంటూ ఆగ్రహం
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల శివసేన కొంత ఆశ్చర్యాన్ని, కొంత విముఖతను వ్యక్తం చేసింది. సమాజ్వాదీ నాయకుడు గౌరవనీయమైన రాజకీయ నాయకుడని, అయితే అయోధ్య నిరసనల సందర్భంగా కరసేవకులపై కాల్పు�