Home » Padmanabha Reddy
దేశీయ ఆవులు అంతరించి పోతున్న నేపథ్యం లో వీటిని అభివృధి చేస్తున్నామని వెల్లడించారు. 11 ఆవులకు ఎంబ్రియో ఆవులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే కాస్ట్ లీ ఎన్నికగా మారుతుందన్నారు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కోట్లలో ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తగా నమోదు చేసుకున్న 20వేల మంది