Home » Pahalgam attack
మార్కెట్ల దెబ్బకు సుమారు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
2019లో బాల్ కోట్ వైమానిక దాడుల సమయం కంటే పాకిస్థాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడి చేయడానికి భారతదేశం అన్నివిధాల సమర్ధతను కలిగిఉంది.
సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్థాన్ లో వ్యవసాయ రంగంపైనే కాకుండా ఆ దేశ విద్యుత్ సరఫరాపైకూడా ప్రభావం చూపుతుంది.
దేశంలో కనీసం ఓ ట్రైన్ ని కూడా కాపాడుకోలేని దుస్థితిలో పాక్ ఆర్మీ ఉందనేది ఈ మధ్యనే జరిగిన హైజాక్ ఉదంతం నిరూపిస్తోంది.
ముష్కరులను పట్టుకునేందుకు జమ్ముకశ్మీర్ పోలీసులు రివార్డ్ ప్రకటించారు.
పాక్పై భారత్ ఆంక్షల ప్రభావం ఎంత?
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. భారత్ వార్నింగ్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది.
భారత్ చర్యలతో కుదేలవుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థ
తమ భూభాగంలోకి ప్రవేశించాడని ఆరోపిస్తోంది పాకిస్థాన్.
భారత్ ఆరోపణలను పాక్ ఖండించింది. పహల్గాం దాడి వెనుక తమ ప్రమేయం లేదంది.