Home » Pahalgam attack
పహల్గాంలోని సుందరమైన బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రదారి లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అలియాస్ ఖలీద్ అని..
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యటకులే.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత జరిగిన హృదయ విదారక సంగతులు వెలుగు చూస్తున్నాయి. ఈ విషాదకర దాడిలో కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు.
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్టణంకు చెందిన వ్యక్తికూడా చనిపోయారు.
సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులను చుట్టుముట్టిన ఉగ్రవాదులు వారిపై కనికరం లేకుండా కాల్పులు జరిపారు. పురుషులను టార్గెట్ చేసుకొని వారిని కాల్చి చంపేశారు.
సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల చుట్టుముట్టి కనికరం లేకుండా కాల్పులు జరిపారు.
ఉగ్రదాడితో జమ్ముకశ్మీర్ రక్తమోడింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా టూరిస్టులపై టెర్రరిస్టులు దాడి చేశారు.
ఉగ్రవాదుల కాల్పులతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.