Home » Pakistan
భార్యాభర్తల బంధానికి అసలైన నిర్వచనం చెబుతోంది ఓ భార్య. పెళ్లయి ఏడాదిన్న అయ్యింది. అంతలోనే దేశ సేవ కోసం వెళ్లిపోయిన భర్త..ఆ వెళ్లిన వాడు ఈనాటికి తిరిగి రాలేదు. అసలు బ్రతికున్నాడో లేదో కూడా తెలీదు. కానీ ఆ భార్య మాత్రం ఈనాటికి ఎదురు చూస్తునే ఉ�
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తితలు నెలకొన్న సమయంలో భారత జవాన్లు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. పాకిస్తాన్ భూభాగం దాటి పొరపాటున భారత్ సరిహద్దులలోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని, సురక్షితంగా పాకిస్తాన్ సైనికులకు బీఎస్ఎఫ్ జవాన్లు అప్ప
మంగుళూరు: కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ సర్జికల్ స్ట్రేక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్, పాకిస్తాన్ పై గడచిన 5 ఏళ్లలో 3సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని, అయితే తాను 2 ఘటనల గురించే మాట్లాడతానని రాజ్ నాధ్ సింగ్ అన్నారు. కర్ణాటకలో శని�
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన దేశం పాకిస్తాన్. టెర్రరిస్టులను పాక్ పెంచి పోషిస్తోంది అనేది ప్రపంచం మొత్తం తెలుసు. పాక్ మాత్రం తమ దేశంలో ఎలాంటి ఉగ్రకార్యకలాపాలు జరగడం లేదని అబద్దాలు చెబుతుంది.
మరోసారి తన నిజస్వరూపాన్ని చైనా బయటపెట్టింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు పాక్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్న సమయంలో చైనా ఉప విదేశాంగ శాఖ మం
పాకిస్తాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేదని వాదించిన పాక్..
ఢిల్లీ : పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని తరుముకుంటు వెళ్లిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ అధికారుల చెరలో ఉన్నప్పుడు అభినందన్ టీ తాగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అభినందన్ పాకిస్థాన్ టీ బ్రాండ్ సిడర్ అంటు ఓ వీడియో వైరల్ గా �
అమెరికా : భారత్..పాక్ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల క్రమంలో భారత భూభాగంలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్ ప్రయోగించింది. బోర్డర్ లోని భారత సైనిక.. ఆయుధ స్థావరాలను టార్గె�
ఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయటాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేక పోతోంది. ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో ఉందని తెలుస్తోంది. ప్రముఖ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ మంగళవారం �
పాకిస్తాన్ మరో కొత్త నాటకానికి తెరదీసింది. సోమవారం రాత్రి పాక్ జలాల్లోకి ప్రవేశించిన భారత సబ్ మెరైన్ ను అడ్డుకున్నట్లు పాక్ నేవీ అధికార ప్రతినిధి మంగళవారం(మార్చి-5,2019) తెలిపారు. 2016 నుంచి పాక్ జలాల్లోకి భారత సబ్ మెరైన్ ప్రవేశించడాన్ని పాక్ గు