Home » Pakistan
కాంగ్రెస్ హైకమాండ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి తర్వాత మోడీ ప్రభుత్వం సరిగ్గా
దాడి జరిగి వారాలు గడిచిపోయినా ఇరు దేశాల మధ్య చిచ్చు మాత్రం రగులుతూనే ఉంది. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్-పాక్ల మధ్య మినీ సైజు యుద్ధమే జరిగింది. పూర్తిగా పాక్ నుంచి సంబంధాలు తెంచుకోవాలనే యోచనలో ఉంది బీసీసీఐ. ఇందులో భాగంగానే ఒక అడుగు ముం
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
నోటు అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం.. అదే నోటు కోసం 24 గంటలూ కష్టపడతాం.. ఎవరైనా నోట్లు ఇస్తే మంచివో కాదో చెక్ చేసుకుంటాం.. అలాంటిది పాకిస్తాన్ మాత్రం భారత్ తో ఆర్థిక యుద్ధానికి దిగింది. పాకిస్తాన్ లోని పెండ్లికార్డులు ప్రింట్ చేసే ప్రింటింగ
టీమిండియా మాజీ క్రికెటర్.. గౌతం గంభీర్ పాకిస్తాన్తో క్రికెట్ విషయంలో వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా పాకిస్తాన్తో పూర్తిగా క్రీడా సంబంధాలు తెంచుకోవాలనుకుంటే.. వరల్డ్ కప్ టోర్నీ ఓడిపోవడానికి కూడా సిద్దంగా ఉండాల�
దేశంలో ఎవరైనా,ఏ స్థాయిలో ఉన్న ముస్లిం వ్యక్తి అయినా బీజేపీని,ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే..అలాంటివారిని పాక్ కు పంపించాలంటూ గతంలో కొన్ని సార్లు పలువురు అతివాద వ్యక్తులు ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్,షారుఖ్ ఖాన్,�
ముంబై: కసబ్ అంటే మనకు గుర్తుకొచ్చే పేరు పాకిస్థాన్ ఉగ్రవాది అని. ముంబైలో ఉగ్రదాడులకు పాల్పడి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న పాకిస్థాన్ కరడు కట్టిన ఉగ్రవాది కసబ్. ఆపేరుతో ముంబైలో ఉండే వంతెన ఘోర ప్రమాదానికి గురైంది. పాక్ ఉగ్రవాదిపేరు ఆ బ్రిడ్�
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ఫొటోను పెట్టుకొని పాక్ లో పలువురు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. పాక్ నిర్బంధంలో ఉన్న సమయంలో అభినందన్ చూపిన ధైర్యసాహసాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. పాక్ ప్రజలు కూడా అభినందన్ ధైర్యసా�
పాక్ క్రికెటర్ చేసిన తప్పు.. ఐపీఎల్ని పాకిస్తాన్లో ఆడేలా చేసింది. ప్రపంచంలోనే ధనిక దేశీవాలీ లీగ్.. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్).