Home » Pakistan
నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
పాకిస్తాన్ విడుదల చేసిన 100మంది భారత ఖైదీలు సోమవారం(ఏప్రిల్-8,2019)భారత్ కి చేరుకున్నారు.పంజాబ్ లోని అట్టారి-వాఘా సరిహద్దు గుండా వీరు భారత్ లోకి ప్రవేశించారు.పాకిస్తాన్ జైళ్లల్లో శిక్షలు అనుభవిస్తున్న 100మంది జాలర్లను ఆదివారం పాక్ ప్రభుత్వం విడు�
పాక్ చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని మిగ్ 21తోనే కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి స్పష్టం చేసింది.
ప్రధాన మంత్రి ఆయన ఆఫీస్ లో ఉన్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం సోమవారం (ఏప్రిల్ 8)జరిగింది.
పాకిస్తాన్ లో నిత్యావసర ధరల సంక్షోభం తలెత్తింది. ఐదేళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరుకుంది. సామాన్యులు ఒక పూట తిండి తినటానికే గగనం అయిపోయింది. అమాంతం పెరిగిన ధరలతో పాక్ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. – బియ్యం ధర కనిష్టం కిలో రూ
భారత్ - పాక్ సరిహద్దుల్లోమరోసారి తుపాకులు ఘర్జించాయి. ఫూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.
పాకిస్తాన్ బాలాకోట్పై AIF దాడి అనంతరం F16 విమానాలను వినియోగించలేదని బుకాయించిన పాకిస్తాన్ ఇప్పుడు మాట మార్చింది. పాక్ F16 యుద్ధ విమానాలే.. భారత్ విమానాలను కూల్చేశాయని పాక్ అంగీకరించింది. పాక్ సైన్య అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గ�
సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. సోమవారం(ఏప్రిల్-1,2019) తెల్లవారు జామున 3 గంటలకు పాక్ కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాటు, ఓ భారీ డ్రోను…భారత భూభాగానికి దగ్గర్లో గగనతలంలో చక్కర్లు కొట్టినట్లు భారత రాడార్లు గుర్�
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి భారత్ అందించిన ఆధారాలపై పాకిస్తాన్ స్పందించిన తీరుపై భారత విదేశాంగ కార్యాలయం అసహనం వ్యక్తం చేసింది.పాక్ పాత పాటే పాడడం తీవ్ర నిరాశకు గురిచేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ శుక్రవారం(మార్చ
లాహోర్: పాక్ లో నివసిస్తున్న హిందువులపై పాక్ తన ప్రతాపాన్ని చూపుతోంది. హిందువులపై మత ఛాందసాన్ని రుద్దుతోంది. హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిళ్లకు పాల్పడుతోంది. కిడ్నాప్ చేసిన బాలికలకు బలవంతంగా నిఖా చేసిన వీడియోలు వైరల్ గా మ�