Home » Pakistan
హైదరాబాద్ : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో, సికింద్రాబాద్ పరిధి కంటోన్మెంట్లోని రోడ్లపై ఆర్మీ అధికారులు మళ్లీ ఆంక్షలు విధించారు. ఇప్పటికే దేశంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఏవోసీ రోడ్లపై రాత్రిపూట సాధారణ పౌ�
శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేసి వీరుడయ్యాడు. పాక్ సైన్యానికి బందీగా చిక్కినా అదరలేదు బెదరలేదు. పాక్ ఆర్మీ చెర నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
అనుమానాలు తొలిగాయి. క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులు నిజమే అని తేలింది. బాలాకోట్లోని జైషే
శత్రు దేశంలో ఉన్నా అధైర్యపడలేదు. శత్రువులు చుట్టుముట్టినా భయపడలేదు. ధైర్య సాహసాలతో వారిని ఎదుర్కొని రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయనే భారత ఎయిర్ ఫోర్స్
కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు... ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ల కోసం యుద్దాలు చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతారని హెచ్చరించారు. తాను పాకిస్తాన్కు అనుకూలంగా
భారత ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చెర నుంచి సేఫ్గా ఇండియాకు తిరిగొచ్చారు. శుక్రవారం(మార్చి-1-2019) రాత్రి 9గంటల 20 నిమిషాలకు
ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ను సురక్షితంగా పాకిస్తాన్ చెర నుంచి విడిపించడంలో సక్సెస్ అయిన భారత్.. ఇప్పుడు మరో విషయంలో సఫలమైంది. F-16 యుద్ధ
ఆమె ఒక డాక్టర్.. అంతకు మించి ఆమె ఓ సంఘ సేవకురాలు. ఎల్లలు ఎరుగని మానవతా వాది. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడంలో ముందుంటుంది. బాంబు చప్పుళ్లకు, ఆత్మాహుతి దాడులకు బెదరని ధీర వనిత. యుద్ధ ప్రాంతాల్లోనూ క్షతగాత్రులకు వైద్యం అందించిన మానవతా మూర్తి
పాకిస్తాన్ కబంద హస్తాల్లో చిక్కి భారత ప్రభుత్వం చొరవతో చిట్టచివరకు భారత్ చేరుకున్న ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. పాకిస్తాన్ వర్గాలు అభినందన్ ను శుక్రవారం రాత్రి లాహోర్ నుంచి వాఘా-అట్టారీ సరిహద్దు ప్ర�