Home » Pakistan
ఢిల్లీ : ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ భారత గడ్డపై అడుగుపెట్టాడు. పాకిస్తాన్ అధికారులు అతని భారత్ కు అప్పగించారు. వాఘా సరిహద్దులో ఐఏఎఫ్ అధికారులకు అప్పగించారు. అభినందన్ కు భారత జవాన్లు స్వాగతం పలికారు. వాఘా సరిహద్దులో భారత్ మాతాకీ జ�
రెడ్ క్రాస్ సంస్థ గురించి అంతర్జాతీయంగా తెలియని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. ఛారిటీ కార్యక్రమాలకు పేరుపొందిన రెడ్ క్రాస్ సంస్థ వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అప్పగింతల కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించింది. జెనీవా ఒప్పందం ప్రకా�
పాకిస్తాన్ అదుపులో ఉన్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను విడుదల చేయడాన్ని చైనా స్వాగతించింది.
ఏఐఎఫ్ వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ ను భారత్కు పాకిస్తాన్ అప్పగించింది. వాఘా సరిహద్దుకు అభినందన్ వర్ధమాన్ చేరుకోవడంతో ఆయన రాకకోసం వేచి చూసిన వేలాది మంది భారతీయులు జైహింద్, భారత్ మాతాకీ జై నినాదాతో హోరెత్తించారు. మువ్వన్నెల జెండాల�
పాకిస్థాన్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్థాన్ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. భారత పైలెట్ కమాండర్ అభినందన్ విడుదలకు ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోవటం చాలా గొప్ప విషయమనీ..భారత్ తో శాంతిని కోరుకుంటు అభినందన్ కు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ లోని ప్రముఖ మీడియా సంస్థ “డాన్” తన వెబ్సైట్లో పెట్టింది. గత ఎన్నికల్లో మోడీ ప్రధాని అయ్యేందుకు కృషి చేసిన హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ తో యుద్ధం విషయంలో కీలక వ్యాఖ్యలు చ�
భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను పాక్ అధికారులు శుక్రవారం (మార్చి-1,2019) ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కు అప్పగించారు. మధ్యాహ్నాం 3గంటల సమయంలో అట్టారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ మీదుగా ఆయన భారత్ లోకి అడుగుపెట్టనున్నారు. అభినందన్ కు స్వాగతం పలికేంద�
హైదరాబాద్ : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియామీర్జా భర్త..పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పై హైదరాబాదీలు ఫైర్ అయ్యారు. పుల్వామా దాడి అనంతరం భారత్- పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో షోయాబ్ ‘హమారా పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ షో�
చైనా పాకిస్థాన్ కు వెళ్లే అన్నీ విమాన సర్వీసులను రద్దు చేసింది. పాకిస్థాన్ వైమానిక మార్గంలో వెళ్లే విదేశీ విమానాలను రద్దు చేసినట్టు బీజింగ్ మీడియా తెలిపింది.
పాకిస్తాన్ : పాక్ జర్నలిస్టులు భారతదేశానికి మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారు లాహోర్ ప్రెస్ క్లబ్ దగ్గర పాకిస్థాన్ జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. భారత్ కమాండ్ అభినందన్ ను భారత్ కు క్షేమంగా అప్పగించాలని డిమాండ్ చేస్తు..జర్నలిస్టులు శ�