Pakistan

    ఫండింగ్ కోసం జైషే మహ్మద్ కొత్త పంథా: ఏం చేస్తుందంటే

    February 28, 2019 / 05:57 AM IST

    పాకిస్తాన్ : పాక్ ప్రభుత్వం సహకారంతోనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తు మరణకాండలు సృష్టిస్తోంది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ.మానవ బాంబులను తయారుచేసి భారత్ పై ప్రయోగిస్తున్న ఈ ఉగ్ర సంస్థ ఫండింగ్ కోసం కొత్త దారిని ఎంచుకుంది. ఇప్పటి వరకూ పలు వ్యాపా�

    అభినందన్ ను విడుదల చేస్తారా..? లేదా..? : పాక్ కు భారత్ డిమాండ్

    February 28, 2019 / 05:25 AM IST

    భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇండియన్‌ ఆర్మీకి చెందిన వ్యక్తి పాకిస్తాన్ కు దొరికితే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది. ఊహించడమే కష్టంగా ఉంది కదా? అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న అభినందన్ ఇంకెలా ఉంట�

    సర్జికల్ దాడుల బాబు : సైనిక కుటుంబంలో‘మిరాజ్ సింగ్’ పుట్టాడు

    February 28, 2019 / 04:13 AM IST

    ఢిల్లీ: తోటి సైనికులపై జరిగిన మానవబాంబుకు (పుల్వామా దాడి)ప్రతీకారంగా భారత వైమానికా దళం పాక్ ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో భారతదేశం వాయుసేనకు నీరాజనాలు పలికింది. భారత్‌లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. యువత త�

    పుల్వామా ఉగ్రదాడి : ఇమ్రాన్ ఖాన్ ఇవిగో ఆధారాలు

    February 28, 2019 / 03:31 AM IST

    పుల్వామా ఉగ్ర దాడి ఘటనపై ఆధారాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. ఇవిగో ఆధారాలు..ఇక ఏ చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ భారత్ ప్రశ్నిస్తోంది. ప్రపంచ దేశాల ముందు భారత్‌ ప్రతి

    భారత్-పాక్ లు సంయమనం పాటించాలి : బ్రిటన్ ప్రధాని

    February 27, 2019 / 04:01 PM IST

    భారత్-పాక్ లమధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే తెలిపారు. పరిస్థితులు తీవ్రరూపం దాల్చకుండా రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. రెండు దేశాలతో తాము రెగ్యులర్ గా సంప

    పాక్ కూల్చిన భారత యుద్ధ విమానాలు ఇవే

    February 27, 2019 / 12:34 PM IST

    మన భూభాగంలోకి చొరబడ్డ పాకిస్తాన్ విమానాలను తరుముతూ.. భారత వైమానిక దళానికి చెందిన విమానాలు పాక్ భూభాగంలోకి వెళ్లడం, వాటిని పాక్ ఆర్మీ కూల్చివేయడం తెలిసిందే. భారత్ విమానాలను కూల్చేసిన పాక్.. వాటికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. పైలెట్ల ద�

    72 గంటల్లో భారత్ సంగతి తేల్చేస్తాం : పాక్ మంత్రి ప్రేలాపనలు

    February 27, 2019 / 10:19 AM IST

    రాబోయే 72గంటలు అత్యంత కీలకమైన సమయమని, భారత్ తో కనుక యుద్ధం జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద యుద్ధంగా ఉంటుందని, ఇదే చివరి యుద్ధం కూడా అవుతుందని  పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. పాక్ పూర్తిస్థాయిలో యుద్ధాని

    పాక్ లో ఉన్నది అతనేనా : మన పైలెట్ మిస్సింగ్ నిజమే

    February 27, 2019 / 10:12 AM IST

    ఢిల్లీ: భారత మిగ్ 21 పైలెట్ మిస్సింగ్ వార్తలపై భారత విదేశాంగ స్పందించింది. భారత మిగ్ 21 పైలట్ తప్పిపోయాడని విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. బుధవారం(ఫిబ్రవరి

    బెంగాల్ లోని పాక్ ఖైదీలు  హై సెక్యూరిటీ సెల్స్ కు తరలింపు   

    February 27, 2019 / 10:02 AM IST

    కోల్ కతా : భారత్-పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో తరుణంలో దేశ వ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు..భారత్ పై పాక్ దాడులకు మరోసారి యత్నించటం..దాన్ని భారత

    బోర్డర్ లో యుద్ధ వాతావరణం : పాక్ స్టాక్ మార్కెట్ ఢమాల్

    February 27, 2019 / 09:36 AM IST

    కరాచీ : దాయాది దేశాలైన భారత్..పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం సర్జికల్ ఎటాక్..ఫిబ్రవరి 27న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేయడంలాంటి

10TV Telugu News