Pakistan

    ఇస్లామాబాద్, రావల్పిండిల్లో డిఫెన్స్ సైరన్ : పాక్ ప్రజల్లో గుబులు

    February 27, 2019 / 03:38 AM IST

    ఇస్లామాబాద్ : ఎన్నో ఏళ్లుగా వాడని సివిలి డిఫెన్స్ సైరన్ లను పాకిస్థాన్ మోగించింది.  పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ సర్జికల్ ఎటాక్స్ పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యాన్ని కనబరుస్తోంది.  ఈ క్రమంలో పాక్ భారత్ ల మధ్య దాదాపు �

    పాక్ జెట్ విమానాల కలకలం

    February 27, 2019 / 01:13 AM IST

    పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్‌ వైమానిక దళం నేలకూల్చడంతో ఆ దేశం ప్రతీకార చర్యకు ప్లాన్‌ వేస్తోందా? మరో దాడికి పూనుకుంటుందా? ఇప్పుడు ఇవే అనుమానాలు బలపడుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో జెట్‌ విమానాలు కలకలం

    అంత సీన్ ఉందా : అణుదాడికి సిద్ధమైన పాకిస్తాన్?

    February 26, 2019 / 04:56 PM IST

    పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది.

    పుల్వామా ఎఫెక్ట్ : బోసిపోయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ 

    February 26, 2019 / 03:42 PM IST

    న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్ దాడులకు కూడా పాల్పడింది. పు

    ఇది జస్ట్ శాంపిలే: పాక్ మొత్తాన్ని తగలబెట్టాలి

    February 26, 2019 / 02:13 PM IST

    హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం

    పాకిస్తాన్ కండకావరం : సమయం, ప్లేస్ చూసి దాడి చేస్తాం

    February 26, 2019 / 11:06 AM IST

    పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి రాలేదు. కండకావరం అస్సలు తగ్గలేదు. భారత వాయుసేన చేతిలో చావుదెబ్బ తిన్నా.. పాకిస్తాన్ లో మాత్రం పశ్చాతాపం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

    పాక్‌పై దాడులను సమర్ధించిన ఓవైసీ : మోడీది సరైన నిర్ణయం

    February 26, 2019 / 10:37 AM IST

    ఢిల్లీ: పాకిస్తాన్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన సర్జికల్ ఎటాక్‌ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. పాక్‌పై దాడులను ఆయన సమర్థించారు. ప్రధాని మోడీ నిర్ణయం సరైనదే అన్నారు. పుల్వామా దాడి తర్వాత 2, 3 రోజుల్లోనే భారత్ ప్రతీక�

    చైనా సూక్తులు: భారత్, పాక్ నిగ్రహంగా ఉండాలట

    February 26, 2019 / 10:27 AM IST

    పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని జేషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. యుద్ధ విమానాల ద్వారా

    సుష్మా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం: వైమానిక దాడులపై వివరణ

    February 26, 2019 / 10:15 AM IST

    ఢిల్లీ : మంగళవారం సాయంత్రం 5 గంటలకు  విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది.  విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సుష్మా స్వరాజ్  ఈ సమావేశంలో  మంగళవారం తెల్లవ

    IAF సర్జికల్ స్ట్రైక్ : పాక్ పై ‘సెటైరికల్ స్ట్రైక్’తో నెటిజన్స్ జోక్స్ 

    February 26, 2019 / 10:07 AM IST

    జమ్ము కశ్మీర్ : భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ తో పాక్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. పుల్వామా దాడి తరువాత పాకిస్థాన్ పైనా..పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారతీయులు ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. భారత్ వాయుసేనకు �

10TV Telugu News