Pakistan

    బుద్ధిమారదు అంతే : పాకిస్థాన్ కు చిల్లిగవ్వ ఇచ్చేదిలేదు

    February 26, 2019 / 10:07 AM IST

    ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ కు పెద్ద చరిత్ర ఉందని భారతీయ అమెరికన్, ఐక్యరాజ్యసమితి (UN)లో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకునేంత వరకు ఆ దేశానికి అమెరికా ఒక డాలర్ కూడా ఇవ్వొద్దని చెప్పారు.

    అప్పటి విమానం హైజాక్ తీవ్రవాది.. ఈ దాడుల్లో చచ్చాడు

    February 26, 2019 / 10:00 AM IST

    మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం 3:30గంటల సమయంలో భారత్-పాక్ ల మధ్య ఉన్న ఎల్ వోసీ దాటి బాల్కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలతో మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో  ముఖ్యంగా కొందరిని భారత్ టార్గెట్ చేసిం�

    దేశవ్యాప్తంగా హైఅలర్ట్: ఉగ్రదాడులు జరగొచ్చని ఐబీ వార్నింగ్

    February 26, 2019 / 09:47 AM IST

    పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టుల క్యాంపులపై బాంబుల వర్షం కురిపించారు. ముష్కరమూకల

    అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!

    February 26, 2019 / 08:26 AM IST

    పుల్వామా ఉగ్రదాడితో దాయాది పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ ఎటాక్ తో ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎల్ఓసీ సరిహద్దులోని జైషే మహ్మద్ ఉగ్రవాద ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం (ఐఎఎఫ్) విరుచుకపడింది.

    1971 తర్వాత ఇదే : పాక్ లోకి వెళ్లి మరీ.. భారత్ దాడి చేసింది

    February 26, 2019 / 08:13 AM IST

    పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత భారత్.. ధీటుగా సమాధానం చెప్పింది. 2019, ఫిబ్రవరి 26 మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణా క్యాంపులపై దాడులు చేసింది. ఇందులో భారత ఎ�

    సర్జికల్ స్ట్రయిక్ : ఫిబ్రవరి 15నే ప్లేస్, డేట్, టైమ్ ఫిక్స్

    February 26, 2019 / 08:13 AM IST

    ఢిల్లీ: పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసి బాంబులు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు 245మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. అలా పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకు�

    భారత వాయుసేనకు మహారాష్ట్ర అసెంబ్లీ అభినందనలు 

    February 26, 2019 / 07:28 AM IST

    ముంబయి : పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులపై సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ  దాడిలో వందలమంది ఉగ్రవాదులు మరణించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో భారత వాయుసేనను అభినందిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా త�

    నెటిజన్ల సెటైర్లు : పాకిస్తాన్ కు హ్యాపీ దివాళీ

    February 26, 2019 / 05:58 AM IST

    సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో హ్యాపీ దివాళీ అనే హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అదేంటి ఇప్పుడు దివాళీ అని ట్రెండ్ అవడం ఏంటి? అనుకుంటున్నారా? ట్విట్టర్ వేదికగా నెటిజన్లు పాకిస్తాన్ కు హ్యాపీ దివాళీ అని చెబుతున్నారు. పుల్వామా దాడికి ప్రత�

    బోర్డర్ లో హైఅలర్ట్ : ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్ 

    February 26, 2019 / 05:38 AM IST

    ఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా సమావేవమయ్యారు. పాక్ స్థావరాలపై మూడు ప్రాంతాలపై భారత  వైమానిక దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచార�

    వారిని చూస్తే గర్వంగా ఉంది: తేజస్వీ యాదవ్

    February 26, 2019 / 05:33 AM IST

    బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం చేసిన దాడిని ప్రశంశించారు. ట్విట్టర్ వేదికగా ధ

10TV Telugu News