Home » Pakistan
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై కౌంటర్ ఎటాక్ చేసింది. భారత వాయుసేనకు చెందిన 12 మిరేజ్ 2000 జెట్ విమానాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై 1000కిలోల బాంబులతో దాడికి పాల్పడ్డారు. పు�
గుజరాత్ సభలో మాట్లాడిన పీఎం నరేంద్ర మోడీ వ్యాఖ్యలు సూటిగా పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ కు తగిలాయి. శాంతిని నెలకొల్పేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ పాక్ ప్రధాని కార్యాలయం నుంచి మోడీ వరకూ అభ్యర్థనలు వచ్చి చేరాయి. గుజరాత్లోని టంక్ వేదికగా కశ్మీరీ
ఢిల్లీ: పాకిస్థాన్ ఎంపీ శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. పుల్వామా దాడిలో భారత జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు పాకిస్థాన్ ఎంపీ రమేష్ కుమార్ వాంక్వాని హాజరయ్యారు. ప�
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన
జవాన్లపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందా. పాకిస్తాన్పై దాడి యోచనలో ఉందా. అంటే అవుననే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పుల్వామా దాడిపై ట్రంప్ మరోసారి స్పందించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్ర ప్రతిచ�
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖపట్టణం చేరుకుంది. ఆదివారం సాయంత్రం భారత్-ఆసీస్ల మధ్య తొలి టీ20 జరగనుంది.
బెంగళూరు: పుల్వామా దాడి తర్వాత యావత్ భారత్ ఆవేదనతో ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్కు గట్టిగా బుద్దిచెప్పాలని
కశ్మీర్లోని పుల్వామా దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే యోచనతో భారత్ ఉంది. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య (ఎమ్ఎఫ్ఎన్) హోదాను భారత్ రద్దు చేస�
పుల్వామా దాడి తర్వాత యావత్ దేశం పాకిస్తాన్పై ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీని కోరుతున్నారు. అన్ని వైపుల
మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న వరల్డ్ కప్లో భారత్-పాక్ల మధ్య మ్యాచ్ ఆడాలా.. వద్దా అనే అంశంపై చర్చించేందుకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(సీఓఏ), బీసీసీఐ అధికార ప్రతినిధులు కలిసి న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 22 శుక్రవారం సమావేశమైయ్యారు. ఇరు జట్ల మధ్