Pakistan

    యుద్ధం వచ్చేసింది : పాక్ పై బాంబులతో విరుచుకుపడిన భారత్

    February 26, 2019 / 04:13 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై కౌంటర్ ఎటాక్ చేసింది. భారత వాయుసేనకు చెందిన 12 మిరేజ్ 2000 జెట్ విమానాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై 1000కిలోల బాంబులతో దాడికి పాల్పడ్డారు. పు�

    పాక్ కాళ్లబేరం : ఈ ఒక్కసారికి వదిలేయండి.. ప్లీజ్

    February 25, 2019 / 07:33 AM IST

    గుజరాత్‌ సభలో మాట్లాడిన పీఎం నరేంద్ర మోడీ వ్యాఖ్యలు సూటిగా పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ కు తగిలాయి. శాంతిని నెలకొల్పేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ పాక్ ప్రధాని కార్యాలయం నుంచి మోడీ వరకూ అభ్యర్థనలు వచ్చి చేరాయి. గుజరాత్‌లోని టంక్ వేదికగా కశ్మీరీ

    కుంభమేళాలో పాక్ ఎంపీ : భారత్ తో శాంతిని కోరుకుంటున్నాం

    February 24, 2019 / 09:02 AM IST

    ఢిల్లీ: పాకిస్థాన్ ఎంపీ శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. పుల్వామా దాడిలో భారత జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు పాకిస్థాన్ ఎంపీ రమేష్ కుమార్ వాంక్వాని హాజరయ్యారు. ప�

    టమాటాలు ఇవ్వకపోతే ఆటం బాంబులు వేస్తాం: పాక్ రిపోర్టర్ పిచ్చి వాగుడు

    February 24, 2019 / 07:43 AM IST

    పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన

    ప్రెసిడెంట్ ట్రంప్ ఆందోళన : పాకిస్తాన్‌పై దాడి యోచనలో భారత్

    February 24, 2019 / 01:50 AM IST

    జవాన్లపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందా. పాకిస్తాన్‌పై దాడి యోచనలో ఉందా. అంటే అవుననే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పుల్వామా దాడిపై ట్రంప్ మరోసారి స్పందించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్ర ప్రతిచ�

    భారత్ Vs పాక్ : బీసీసీఐ చెప్పిందే చేస్తామంటోన్న కోహ్లీ

    February 23, 2019 / 09:25 AM IST

    సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖపట్టణం చేరుకుంది. ఆదివారం సాయంత్రం భారత్-ఆసీస్‌ల మధ్య తొలి టీ20 జరగనుంది.

    ఇదెక్కడి చోద్యం : బేకరీలోని కరాచీని కప్పేస్తున్న వ్యాపారులు

    February 23, 2019 / 05:52 AM IST

    బెంగళూరు: పుల్వామా దాడి తర్వాత యావత్ భారత్ ఆవేదనతో ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్‌కు గట్టిగా బుద్దిచెప్పాలని

    గ్రే లిస్ట్ లో పాకిస్తాన్: భారత్ ప్రయత్నాలు ఫలించేనా?

    February 23, 2019 / 03:46 AM IST

    కశ్మీర్‌లోని పుల్వామా దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే యోచనతో భారత్  ఉంది. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య (ఎమ్‌ఎఫ్‌ఎన్‌) హోదాను భారత్‌ రద్దు చేస�

    సచిన్ సూచన: పాక్‌తో ఆడాలి.. చిత్తుగా ఓడించాలి

    February 23, 2019 / 03:11 AM IST

    పుల్వామా దాడి తర్వాత యావత్ దేశం పాకిస్తాన్‌పై ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీని కోరుతున్నారు. అన్ని వైపుల

    గజిబిజీలో బీసీసీఐ: పాక్‌తో మ్యాచ్ ఆడాలా.. వద్దా

    February 22, 2019 / 01:52 PM IST

    మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న వరల్డ్ కప్‌లో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ ఆడాలా.. వద్దా అనే అంశంపై చర్చించేందుకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(సీఓఏ), బీసీసీఐ అధికార ప్రతినిధులు కలిసి న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 22 శుక్రవారం సమావేశమైయ్యారు. ఇరు జట్ల మధ్

10TV Telugu News