Home » Pakistan
అంతర్జాతీయన్యాయస్థానం(ఐసీజే)లో పాక్ తన బుద్ధి చూపించింది. కుల్ భూషణ్ జాదవ్ కేసులో సోమవారం(ఫిబ్రవరి-18,2019) ఐసీజేలో వాదనలు జరుగుతున్న సమయంలో పాక్ తరపున తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న తసాదఖ్ హుస్సేన్ జిలానీకి గుండెపోటు వచ్చి ఆయన ఆస్పత్రిలో
స్వలాభాలను పక్కకు పెట్టి పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా పాక్కు ఎగుమతులను ఆపేస్తున్నారు భారత రైతులు. ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్పై తీవ్రంగా వ్యతిరేకత వ్�
బికనీర్ : పుల్వామాలో ఉగ్రదాడి దేశంలో తీవ్ర భావోద్వేగాలను రేపింది. భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఈ దాడి తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. పాక్ ఉత్పత్తులపై సుంకాలను 200 శాతం పెంచేసింది. ఇదే క్రమంలో రాజస్థాన్ రాష్ట�
భిన్నత్వంలో ఏకత్వం. శత్రు దేశమైనా ప్రేమగా దగ్గర తీసుకునే మనస్తత్వం భారతీయులది. అందుకే భారత్ విషయంలో ఏ ఆపద వచ్చినా ప్రపంచ దేశాలన్నీ కదలివస్తాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన కశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడిలో 40మంది జవాన్ల ప్రాణాలను కోల్పోయినా �
పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను ఇన్స్టాగ్రామ్లో మనోళ్లు మామూలుగా ఆడుకోవట్లేదు. 40మందికి పైగా జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ఫలితంగా ఇమ్రాన్ఖాన్పై విరుచుకుపడుతున్నారు. వరదలా వచ్చిపడుతున్న తిట్లతో ఇమ్రాన్ఖాన్ ఇన్స్టాగ్రమ్ అక�
కొన్ని రాజకీయ కారణాల కారణంగా కొన్నేళ్లుగా కలిసి ఆడేందుకు దూరంగా ఉంటున్న పాక్-క్రికెట్ల సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఛైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా పాకిస్తాన్ పట్ల పూర్తి వ్యతిరేక�
పుల్వామా దాడిలో జరిగిన బీభత్సానికి నిరసనగా మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం పాక్ క్రికెటర్ల ఫొటోలను తొలగించింది. దిగ్గజ క్రికెటర్ల ఫొటోలను మొహాలీ స్టేడియంలో ఉంచడం సంప్రదాయంగా వస్తుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఇమ్రాన్ ఫొటోకు మ�
ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి భారతదేశంలోనే కాదు. అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తితో కళ్లప్పగించి చూసే క్రికెట్ మీదా ఎఫెక్ట్ చూపెడుతోంది. దిగ్గజాలుగా పేరొందిన పాక్ క్రికెటర్ల ఫొటోలను పంజాబ్లోని మొహాలీ స్టేడ�
పాకిస్తాన్ దేశంలో టీ ధరలు భగ్గుమంటున్నాయి. 10 రూపాయలు ఉండే ఛాయ్.. ఇప్పుడు 20, 30 రూపాయలు
చండీఘడ్: పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి ఘటన కారణంగా తన 3 రోజుల పాక్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) నేత అభయ్ సింగ్ చౌతాలా. ఆయన పాకిస్తాన్ లోని లాహోర్ లో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో వివాహ�