Pakistan

    నీళ్లు ఆపితే నష్టమేమీ లేదు : సింధూ జలాలపై స్పందించిన పాక్

    February 22, 2019 / 10:30 AM IST

    పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న భారత ప్రభుత్వం.. రెండు దేశాల మధ్య సింధూ జలాల ఒప్పందం కింద దక్కిన నదీ జలాల్లోని భారత వాటా నీటిని పాకిస్తాన్ కు ప్రవహించకుండా ఆపెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తాజాగ�

    పాక్ కు నీళ్లు ఇవ్వం : సింధూ జలాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

    February 21, 2019 / 02:54 PM IST

    పుల్వామా ఉగ్రదాడిని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది. పాక్ తో ఇక చర్చలు ఉండవు చర్యలే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు భారత

    ఆస్ట్రేలియా సిరీస్‌కు హర్దీక్ పాండ్య దూరం

    February 21, 2019 / 01:29 PM IST

    భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియాతో హోం సిరీస్ కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగనున్న అంతర్జాతీయ టీ20, వన్డే హోం సిరీస్ నుంచి పాండ్యకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది.

    ఆడకుంటే మనకే నష్టం.. ఆడితే ఖచ్చితంగా గెలుస్తాం..!

    February 21, 2019 / 11:17 AM IST

    పుల్వామా టెర్రర్ ఎటాక్ తో వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో భారత్ ఆడకూడదు అంటూ కొందరు.. ఆడాలి అంటూ మరికొందరూ ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా కోచ్ సూనీల్ గవాస్కర్ కూడా ఇదే విషయమై స్పందించారు. వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ ను తప్�

    BCCI సంచలన డిమాండ్ : క్రికెట్ వరల్డ్ కప్ నుంచి పాక్ జట్టు ఔట్!

    February 21, 2019 / 05:37 AM IST

    క్రికెట్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఉండాలా.. వద్దా.. ఏంటీ షాక్ అయ్యారా..? ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్ అయ్యింది. పుల్వామా దాడి తర్వాత పాక్ జట్టుతో క్రికెట్ ఆడకూడదనే డిమాండ్ ప్రజల నుండి వస్తుంది. బీసీసీఐ కూడా సరే అంటూనే.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగ

    పాకిస్తాన్ తో మ్యాచ్ రద్దైతే ఇబ్బందేం లేదు: గంగూలీ

    February 21, 2019 / 05:03 AM IST

    భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్లు తలపడితే ప్రపంచకప్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా స్టేడియంలు కిక్కిరిసిపోతాయి. ప్రపంచ కప్‌కే తలమానిక�

    పాక్‌తో క్రికెట్ రద్దు చేయడం సరైన నిర్ణయమే

    February 20, 2019 / 09:45 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్‌తో భారత్ క్రికెట్ ఆడటాన్ని నిషేదించడం సరైన నిర్ణయమేనని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అంటున్నారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమం

    పాక్ పని ఖతం: భారత్ కు ఇజ్రాయిల్ సైనిక సహకారం

    February 20, 2019 / 08:04 AM IST

    పుల్వామా దాడి ఘటనలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు మద్దతు లభిస్తోంది. పుల్వామా ఉగ్రదాడిని అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, న్యూజిలాండ్ టెర్రర్ అటాక్ ను ఖండించాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా ఆ జాబితాలో చేరింది. పుల్వామా �

    ఫ్రమ్ పాకిస్తాన్ : సౌదీ రాజుకి మోడీ ఘనస్వాగతం

    February 20, 2019 / 04:59 AM IST

      ఓవైపు పుల్వామా ఘటనతో దేశం మొత్తం అట్టుడికిపోతున్న సమయంలో సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ కు రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిస్తుంది. పాకిస్థాన్ పర్యటనను ముగించుకున్న సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం రాత్రి భారత్‌లో అడుగు�

    అమెరికాను కదిలించిన పుల్వామా దాడి : దారుణం అన్న ట్రంప్

    February 20, 2019 / 04:49 AM IST

    పుల్వామా ఉగ్రదాడి అమెరికాను కదిలించింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అంటూ వ్యాఖ్యానించారు ప్రెసిడెంట్ ట్రంప్. పుల్వామా దాడి దారుణం అని అన్నారు.

10TV Telugu News