Pakistan

    ఏం జరుగుతోంది : మోడీకి వచ్చిన కాగితం ఏంటీ.. మధ్యలోనే ఎందుకెళ్లారు

    February 27, 2019 / 08:32 AM IST

    ఏం జరుగుతోంది.. ఏం జరగబోతున్నది.. దేశంలో కమ్మేసిన యుద్ధ మేఘాలతో అందరిలో ఒకటే టెన్షన్. ఉత్కంఠ. భారత్ – పాక్ మధ్య యుద్ధ విమానాలు కూల్చివేసే స్థాయికి సిట్యువేషన్ వెళ్లిపోయింది. ఇదే సమయంలో ప్రధాని మోడీ ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌

    పాక్ అబద్ధం – భారత్ క్లారిటీ : మన యుద్ధ విమానాలను కూల్చలేదు

    February 27, 2019 / 08:00 AM IST

    భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించుకోగా.. ఆ వార్తలను భారత్ ఖండించింది. భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూల్చివేసినట్టు పాకిస్తాన్‌ చెబుతున్న మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పాక్‌ చేస�

    థియేటర్లు బంద్ : పాక్ లో భారత సినిమాలు నిషేధం

    February 27, 2019 / 07:55 AM IST

    ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా, పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్ధావరాలపై భారత్ చేసిన  వైమానిక దాడులతో ఖంగుతిన్నపాకిస్తాన్  కోపంతో రగిలిపోతోంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ సైన్యాన్ని రెచ్చగొడుతోంది. ఇప్పుడ

    భార‌త్ Vs పాక్ : హైదరాబాద్‌లో హై అలర్ట్

    February 27, 2019 / 07:34 AM IST

    హైదరాబాద్ : పాక్ పై భారత్ సర్జికల్ ఎటాక్  జరిగిన క్రమంలో  హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటించింది. ఈ ఎటాక్ తో దేశ వ్యాప్తంగా పలు సున్నిత ప్రాంతాలపై కేంద్ర గట్టి నిఘా ఏర్పాటుచేసింది. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడిని తమ దేశంపై జరిగిన దాడిగా పాకిస్�

    అక్కడా అంతే : పాక్ ఎయిర్ పోర్టులు మూసివేత, దారి మళ్లింపు

    February 27, 2019 / 07:20 AM IST

    భారత్ – పాక్ సరిహద్దు దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఆదేశాలు తరువాయి అన్నట్లు భారత సైన్యం శత్రుదేశంపై విరుచకపడేందుకు అలర్ట్‌గా ఉంది. పాక్ ఎలాంటి వైఖరి కనబరుస్తుందో ప్రత

    పాక్ టీవీ బ్రేకింగ్స్ : రెండు భారత యుద్ధ విమానాలు కూల్చేశాం

    February 27, 2019 / 07:18 AM IST

    పాకిస్తాన్ ప్రభుత్వంతోపాటు మీడియా కూడా బాగా యాక్టివ్ రోల్ చేస్తోంది. పాక్ భూభాగంలోకి వచ్చిన రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశాం అని ప్రకటించింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. ఒక పైలెట్ చనిపోయాడని.. మరో పైలెట్ ను సజీవంగా పట్టుకున్నాం అని ప్రకటిం�

    అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్ 

    February 27, 2019 / 06:44 AM IST

    పాక్ పై భారత్ సర్జికల్ ఎటాక్స్ తరువాత పాక్ డిఫెన్స్ లో పడింది. ఈ క్రమంలో ఇస్లామాబాద్, రావల్సిండి సిటీలలో డిఫెన్స్ సైరన్ ను మోగిస్తు ప్రజలకు యుద్ధజరుగుతుందనే సందేశాలను ఇస్తోంది. దీనికి సంబంధించిన చర్యల్ని కూడా పాక్ తీసుకుంటోందని సమాచారం. �

    బ్రేకింగ్ :పాక్ బాంబులేసింది ఇక్కడే 

    February 27, 2019 / 06:42 AM IST

    జమ్మూ కాశ్మీర్ : మంగళవారం తెల్లవారు ఝూమున భారత వాయుసేన  పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేయటంతో అసహనంతో ఉన్న పాకిస్తాన్ సైన్యం బుధవారం కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత గగన తలంలోకి బుధవారం  రెండు  పాకిస్తాన్ యుధ్ద విమానాలు రాజౌ

    మానవబాంబుల తయారీ కేంద్రంగా బాలకోట్ 

    February 27, 2019 / 05:03 AM IST

    పాకిస్థాన్ : పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ ఎటాక్ విషయంలో పాక్ లోని బాలకోట్ ఒక్కసారిగా వార్తల్లోకొచ్చింది. ఉగ్రవాద కనుసన్నల్లోనే పాలన సాగించే పాకిస్థాన్..మారణహోమాలు సృష్టించేందుకు మానవబాంబులు దేశంలోనే రూపుదిద్దుకుంటుంటాయి. బాలకోట్ మానవ బా

    పాక్‌కు అమెరికా వార్నింగ్ లేఖ : ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయండి

    February 27, 2019 / 04:09 AM IST

    పుల్వామాపై ఉగ్రదాడి అనంతరం భారతదేశం తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్‌పై ప్రెషర్ పెరిగిపోతోంది. తాజాగా అగ్రరాజ్యం పాక్‌కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం పాక్ విదేశాంగ కార్యదర్శి ఖురే�

10TV Telugu News