Home » Pakistan
పాకిస్తాన్ చెరలో ఉన్న భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వీడియోలన్నిటిని యూట్యూబ్ తొలగించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అభినందన్ వీడియోలను సైట్ నుంచి తొలగించింది. అభినందన్కు సంబంధించి పాకిస్తాన్ పలు వీడియోలను విడుదల చేస
సస్సెన్స్ వీడింది. టెన్షన్ తొలగింది. భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. దేశ ప్రజల ప్రార్థనలు ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్థమాన్
దాయాది దేశంపై భారత్ చేసిన తీవ్ర ఒత్తిడుల ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ను విడుదల చేస్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కమాండర్ను శుక్రవారం(మార్చి 1) విడుదల చేయనుండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మీడియా
తమ చెరలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ విడుదలకు పాకిస్తాన్ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. అప్పటివరకు యుద్ధానికి కాలు దువ్విన పాకిస్తాన్ సడెన్గా ఎందుకు మనసు మార్చుకుంది. అభినందన్ను ఎందుకు విడుదల చేయాలనుకుంది. భారత్తో శాంతి కోరు�
భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా భారత్ తిరిగి రానున్నారు. శుక్రవారం(మార్చి-1-2019) అభినందన్ భారత్లో అడుగపెట్టబోతున్నారు. పాకిస్తాన్ చెరలో ఉన్న భారత పైలెట్ విక్రమ్ అ�
పాకిస్థాన్: విదేశీ ఎయిర్ లైన్స్ ను పాకిస్థాన్ బ్యాన్ చేసింది. దీంతో అమెరికా, యూరప్ వెళ్లాలనుకునే ప్రయాణీకులకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్థాన్పై దాడులకు దిగింది. జైషే మహమ్మద్ రక్షణ శిబ
పాక్ పై భారత ప్రభుత్వ ఒత్తిడి ఫలించింది. పాక్ చెరలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను శుక్రవారం(మార్చి-1,2019) విడుదల చేయనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించారు. శాంతి ప్రక్రియల్లో ముందడుగుగా
కడప: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. యుద్ధ ఖైదీలను
గుజరాత్ : దాయాది దేశాలైన భారత్-పాక్ ల సరిహద్దుల్లో యుద్ధవాతావరణ నెలకొంది. దీంతో ఇండియన్ నేవీ.. కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే పలు సున్నిత ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర, గుజరాత్ కోస్ట్
భారత ఐఎఎఫ్ కమాండర్ అభినందన్ ను తిరిగి భారత్ కు అప్పగించేందుకు పాక్ సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి ప్రాంతీయ మీడియాకు చెప్పారు.