Home » Pakisthani
ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమాహైదర్ సినిమాలో నటించనుందా? అంటే అవునంటున్నారు చిత్ర దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్లు....
పాక్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ ప్రేమ కథ మలుపులు తిరుగుతోంది. భర్త, పిల్లలను వదిలి పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సుకు వెళ్లి అక్కడి తన ఫేస్బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న అంజూ బాగోతంపై ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ సంచలన �
పబ్ జి ఆట ద్వారా పరిచయమైన ప్రేమికుడు సచిన్ కోసం పాకిస్థాన్ వదిలి వీసా లేకుండా అక్రమంగా భారతదేశంలోకి వచ్చిన పాక్ పౌరురాలు సీమా హైదర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు....
ప్రేమ జంట సీమా హైదర్, సచిన్ మీనాలిద్దరూ శనివారం అస్వస్థతకు గురయ్యారు. పాకిస్థాన్ దేశం నుంచి ప్రేమికుడి కోసం సరిహద్దులు దాటి వచ్చిన సీమా హైదర్ బాగోతంపై ఉత్తరప్రదేశ్ యాంటి టెర్రిరస్ట్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలు దర్యాప్తు సాగిస్తున్నా�
ప్రేమికుడి కోసం పాకిస్థాన్ దేశం నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చిన సీమా హైదర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భారత్కు అక్రమంగా వచ్చిన పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్ నుంచి రెండు వీడియో క్యాసెట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఐదు పాక్ అధీకృత పాస�
పాకిస్థానీ మహిళ సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంటా? అనే విషయంపై ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది. పబ్ జి ఆట ద్వారా భారత యువకుడు సచిన్ ప్రేమలో పడి అక్రమంగా నేపాల్ మీదుగా భారతదేశంలోకి వచ్చిన సీమాపై పలు షాకింగ్ విష�
భర్తను వదిలి తన నలుగురు పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ రోజుకొక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తన ప్రేమికుడైన సచిన్ మీనాతో జీవితం పంచుకోవడం అంటే తనకెంతో ఇష్టమని సీమా చెప్పారు....
పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఓ ఆగంతకుడు ముంబయి పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. సీమా హైదర్ పాకిస్థాన్ దేశానికి తిరిగి రాకపోతే ముంబయిలో 26/11 తరహా ఉగ్రదాడి చేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూంకు బెద�
పాకిస్థాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది తాజాగా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. టీ20 బ్లాస్ట్లో షాహీన్ అఫ్రిది తొలి ఓవర్లోనే నాలుగు వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించారు....
గుజరాత్ రాష్ట్రం మీదుగా పాకిస్థానీలు డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ బాగోతంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తాజాగా కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణ కోసం పాకిస్థాన్ జాతీయులు నిధులు కూడా సమర్పిం�