Home » palnadu
ఈ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మెహరించారు. ఇరువురి సవాళ్ళ నేపధ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. అమరావతిలో పరిస్థితిని డీఎస్పీ ఆదినారాయణ సమీక్షిస్తున్నారు.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేతపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపారు.
మూడో విడత జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమం పల్నాడు (వినుకొండ)లో సోమవారం జరగనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇంటి సమీపంలో ఉన్న బావిలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
పల్నాడు జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. తెల్లారితే పెళ్లి.. అంతలోనే వధువు అనంతలోకాలకు వెళ్లింది. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన చిలకలూరిపేటల
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.(Chandrababu On Palnadu Murders)
పల్నాడులో మరో సారి ఫ్యాక్షన్ భూతం పురి విప్పింది. ప్రత్యర్ధుల దాడిలో టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు.
పల్నాడులో దారుణం చోటు చేసుకుంది. గురుజాల రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలు ఒడిషాకు చెందిన మహిళ(30)గా గుర్తించారు. మహిళతో పాటు 2 సంవత్సరాల బాబు ఉన్నాడు. మహిళపై
పల్నాడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనలు వెల్లువెత్తాయి.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణంతో పల్నాడు, నర్సరావుపేటలో హై అలర్ట్ ప్రకటించారు. 1983లో తొలిసారి నరసరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో కోడెలపై ప్రత్యేక అభిమానం ఉంది. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన కోడెల మ�