Home » panchayat elections
ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం(మార్చి 11,2020) సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్�
పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన పాక్ వాసులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రంలోని నాట్వారా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో పాక్ నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చిన నీతా సోధా నాట్వా�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. 15 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. నామినేషన్లు మొదలైన రోజు కేవలం 967 నామినేషన్లు మాత్రమే దాఖలవ్వగా…. రెండో ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసింది ప్రభుత్వం. చట్టప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయితీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరక�
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.
తెలంగాణలో రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది.
తెలంగాణలో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం కారణంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. సర్పంచ్ పదవికి పోటీ చేస్తోంది సాఫ్ట్ వేర్ ఉద్యోగిని.
కుమురంభీం ఆసిఫాబాద్ : పార్లమెంట్ నుండి గ్రామపంచాయతీ వరకూ ఏ ఎన్నికలొచ్చినా గెలుపు కోసం అభ్యర్ధులు రేయింబవళ్లు కష్టపడతారు. మరోవైపు తమ అభ్యర్థి గెలుపుకోసం కుటుంబసభ్యులు, పార్టీ అభిమానులు తీవ్రంగా కృషి చేస్తుంటారు. ఒకరిని గెలిపించడానికే నాన�