Home » Panchayat polls
పోలింగ్ జరిగిన శనివారమే వివిధ హింసాత్మక ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య మొత్తంగా 38కి చేరింది
నామినేషన్ ప్రక్రియలో హింసాకాండ చెలరేగడం, దీనిపై గవర్నర్ సీపీ ఆనంద బోస్కు, మమతాబెనర్జీకి మధ్య మాటలయుద్ధం చోటుచేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపోతే బెంగాల్లో పంచాయతీ ఎన్నికల కోసం కేంద్ర బలగా�
రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్లో ఈ బాంబుదాడుల ఘటన చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డవలప్మెంట్ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు.
డైమండ్ హార్బర్, జాయ్నగర్, క్యానింగ్, కక్ద్వీప్, వర్ధమాన్లో బీజేపీ నేతలను ఇనుప రాడ్లతో నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. బాంబులు పేలడం చూస్తూనే ఉన్నాం. ఇది రష్యా-ఉక్రెయిన్? మనం యుద్ధం చేస్తున్నామా? రాష్ట్రంలో అరాచక పాలనపై ముఖ్యమంత్రి �
టీఎంసీ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడినట్టు ఐఎస్ఎఫ్ ఆరోపించగా, ఐఎస్ఎఫ్నే హింసకు దిగినట్టు టీఎంసీ ఆరోపిస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ తీవ్ర హింసాత్మక పరిస్థితి ఏర్పడడంతో నామినేషన్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధి వరకూ 144 నిషేధాజ్ఞ�
బీహార్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ అభ్యర్థి ఊరేగింపుగా గేదెపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు.
బీహార్ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీష్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
యూపీలో ‘జంగిల్ రాజ్’ నడుస్తున్నదని బీఎస్పీ (BSP) అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో హింస చెలరేగింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె తెలిపారు.
panchayat nominations in AP : ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. నామినేషన్ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. నామినేషన్ల సమర్పణకు.. ఆదివారం చివరి రోజు కావడంతో.. 2021, జన�
Panchayat in AP : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా..? ఇప్పుడిదే ప్రశ్న రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఎన్నికల నిర్వహణపై 2021, జనవరి 25వ తేదీ సోమవారం సుప్రీం తీర్పు చెప్పనుండటంతో.. రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలు ధర్మాసనం ఏం చెబుతుందా అని ఎదురు