Home » Panchayat
Panchayat Election Nomination Tensions : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం 2021, జనవరి 31వ తేదీ ఆదివారంతో ముగిసింది. కానీ..అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోటీ చేస్తున్న వారిని, ఇతరులను కిడ్నాప్ లు చేయడం, బ
Panchayat election : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రజల ఆరోగ్యంగా దృష్ట్యా ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ చేపడితే..వ్యాక్సినే�
Filmfare OTT awards: 2020 .. సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టాల్ని తెచ్చిపెట్టింది. ఎంతో మందికి ఉపాధి లేకుండా చేసింది. మరో వైపు సరికొత్త టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ప్రతిభని గుర్తించి ప్రోత్సాహకంగా అవార్డులు ఇచ్చేలా చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఎన
అవినీతికి ఏ మాత్రం తావు లేకుండా ముందుకు సాగాలనే నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుండగా.. అలాగే అధికారుల అలసత్వం కారణంగా కూడా పంచాయితీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతినెలా విడుదలచేస్తున్న నిధులను ఇకపై నేరుగా పంచాయతీల ఖాతాలోనే జమచే�
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేజ్రీవాల్ మూడవసారి సీఎం అయ్యారు. అయితే మూడోసారి ఢిల్లీలో గ్రాండ్ విక్టరీ కొట్టి మంచి ఊపులో ఉన్న ఆప్…ఇప్పుడు ప
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు శుభవార్త అందించింది. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవితబీమా సౌకర్యం కల్పించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్ఆర్ఓ విజయా రెడ్డి సజీవదహనం తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులపై బెదిరింపులకు దిగుతున్న సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఎమ్ఆర్ఓలు ముందు జాగ్రత్తలు తీసుకుంటుండగా.. లేటెస్ట్గా శ్రీకాకుళం జిల్�
ఏపీ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశలో గ్రామ పంచాయతీలు..రెండో దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మూడో దశలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నారు అధికారులు. బ్యాలెట్ విధానం ద్వారా గ్
ఆ ఊళ్లోని కొన్ని ఇళ్లలో చూస్తే ఒక్కొక్కరు గుండుతో దర్శనమిస్తుంటారు. మొత్తం 101 మంది గుండ్లతో కనిపిస్తున్నారు. వీరందరూ ఎందుకు గుండ్లు చేయించుకున్నారు. ఏంటా గుండ్ల కథ తెలుసుకోవాలంటే ఇది చదవండి… మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం అప్పాజిపల్లిలో ఇ
ఖమ్మం లోక్ సభ సీటుకు వి.హనుమంతరావు దరఖాస్తు చేసుకోవడంపై రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.