Home » Panchayat
ఈ మధ్యకాలంలో సినిమాలు కంటే వెబ్ సిరీస్ ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. అయితే ఇప్పటికే రిలీజ్ అయ్యి రెండు సీజన్స్ తో ఆకట్టుకున్న టాప్ 10 వెబ్ సిరీస్లు సీజన్-3తో వస్తున్నాయి.
గుజరాత్లోని వడోదర పట్టణంలో పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. దీంతో పరీక్షను జీపీఎస్ఎస్బీ రద్దు వేసింది. వీలున్నంత త్వరగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన తేదీని తొందర్లోనే ప్రకటిస్తామని జీపీఎస్ఎస్బీ వెల్లడించింది.
బిహార్లో అనాగరిక సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి గ్రామ పెద్దలు విధించిన శిక్ష సంచలనంగా మారింది. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష విధించి, వదిలిపెట్టారు.
13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడిన ఆ యువకుడిని శిక్షించకుండా ఆ చిన్నారి జీవితానికి వెలకట్టాడు పంచాయతీ పెద్దలు. ఇచ్చిన డబ్బులు తీసుకో..నీపై అత్యాచారం చేసినవాడిని చెప్పుతో కొట్టి నీ కసి తీర్చుకో..అంతేగానీ పోలీసులకకు మాత్రం చెప్పొద్దు అంటూ
గ్రామంలో జరిగిన గొడవకు గానూ గ్రామస్థులందరి ముందు క్షమాపణలు చెప్పాలని ముగ్గురు దళితులకు శిక్ష విధించింది పంచాయితీ. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో
Dalit Man Forced To Lick Spit and Drink Urine by Panchayat : టెక్నాలజీలో దూసుకుపోతున్నాం అని చెప్పుకునే ఈకాలంలో కూడా ఇంకా కులాలు…మతాలు,అంటరానివారంటూ వివక్షలు కొనసాగుతునే ఉన్నాయి. ఎవరి పుట్టుకలు ఎవరి చేతుల్లోను ఉండవు. అటువంటిది దళితులుగా పుట్టారని వారిపై వివక్షలు చూపించటం
Extreme tension in Srikakulam : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల ఫలితం వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ దారి తీసింది. చిల్లపేట రాజాంలో ముందుగా టీడీపీ గెలిచినట్లు ప్రచారం జరిగింది. రీ కౌంటింగ్ లో వైసీపీ గెలిచి�
Chandrababu Naidu : ఏపీలో పంచాయతీ మూడో దశ ఎన్నికల ఫలితాలతో టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. కుప్పంలో టీడీపీ మద్దతుదారుల ఓటమిపై స్పందించిన చంద్రబాబు… తాను రాజీనామా ఎందుకు చేయాలంటూ ఎదురు ప్రశ్నించారు. కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడి
demand priests : ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫీవర్ నెలకొంది. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే..పురోహితులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఎన్నికలకు, పురోహితులకు ఏం సంబంధం అని అనుకుం�
Andhra Pradesh panchayat : పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ఎన్నికల సంఘం ఓ యాప్ను అందుబాటులోకి తెస్తోంది. నేరుగా ఎస్ఈసీకి ఫిర్యాదు చేసేలా ఈ- వాచ్ మొబైల్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ను 2021, ఫిబ్రవరి 03వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆవ