panic

    మంత్రులకు కరోనా షాక్…జాగ్రత్తగా ఉండాలని మోడీ పిలుపు

    March 12, 2020 / 12:11 PM IST

    కరోనా వైరస్‌ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం(మార్చి-12,2020) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప�

    కరోనా వైరస్ పై స్పందించిన మోడీ

    March 3, 2020 / 01:56 PM IST

    కరోనా వైరస్‌(కోవిడ్-19) పై ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని ట్విట్టర్‌లో ప్రధాని తెలిపారు. కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ర్టాలు కలిసికట్టుగా సమన్వయం

    RBI షాకింగ్ ఆర్డర్ : ఆ బ్యాంక్ నుంచి వెయ్యికి మించి విత్ డ్రా చేయలేరు

    September 24, 2019 / 11:38 AM IST

    ముంబై బేస్డ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC BANK) ఖాతాదారులు వెయ్యి రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా ఆర్బీఐ పరిమితులు విధించింది. సేవింగ్స్ అకౌంట్ అయినా, కరెంట్ అకౌంట్ నుంచి అయినా, ఏ ఇతర డిపాజిట్ అకౌంట్ నుంచి అయ�

    వెంటాడి, వేటాడి : పాతబస్తీలో హత్యల కలకలం

    January 16, 2019 / 02:09 AM IST

    హైదరాబాద్: పాతబస్తీలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానికులను ఆంధోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా చార్మినార్ ఏరియాలో భగవాన్ దేవి ఆస్పత్రి సమీపంలో ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. మృతుడిని 42 ఏళ్ల రవిగా పోలీసులు గుర్త

10TV Telugu News