-
Home » panjab
panjab
ఉగ్రదాడులకు చాన్స్.. నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ, పంజాబ్లో హైఅలర్ట్
ఆగస్టు 15వ తేదీన 11వ సారి ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేయనున్నారు. వికసిత భారత్ థీమ్ తో ..
Ludhiana Police: వివాదాలతో స్టేషన్కొచ్చిన జంటలు.. టికెట్లుకొనిచ్చి సినిమాకు పంపించిన పోలీసులు
లూథియానా పోలీస్ స్టేషన్కు వివాదాలతో వచ్చిన దంపతులకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిలో ఇరవైమంది దంపతులు మనసు మార్చుకొని కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు వారికి ఉచితంగా టికెట్లు ఇచ్చి సినిమాకు పంపించారు.
Lucky Man: అదృష్టవంతులు.. రూ. 100 లాటరీ టికెట్కొని లక్షాధికారులయ్యారు!
అమృత్ సర్లో రోడ్డుపైన చిన్నపాటి బండిపై వ్యాపారం చేసుకునే వ్యక్తి కుమార్తె రూ.100 లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఆ లాటరీ టికెట్ తో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. వారు కలలోసైతం ఊహించని విధంగా రూ.100 లాటరీ టికెట్ కు ఏకంగా రూ. 10లక్�
Election Results 2022: బీజేపీ ఆధిక్యం.. యూపీలో సెంచరీ దాటిన కమలం
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా..
Election Results 2022: నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Panjab Incident : మోదీ పర్యటనకు డీజీపీ రాకపోవడమే తొలి భద్రతా ఉల్లంఘన – కిరణ్ బేడీ
ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా తలెత్తిన భద్రతా లోపంపై దేశంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు, పలువురు ప్రముఖులు స్పందించారు.
Akshay Kumar : అక్షయ కుమార్ సినిమాకి పంజాబ్ రైతుల సెగ
పంజాబ్ లో కూడా అక్షయ్ కుమార్ 'సూర్యవంశి' సినిమా విడుదలైంది. దీంతో కరోనా తర్వాత బాలీవుడ్ నుంచి విడుదల అయిన ఓ స్టార్ హీరో మొదటి సినిమా కావడంతో రైతు చట్టాలకు మద్దతివ్వకుండా మా ప్రాంతం
Punjab : గన్తో బెదిరించి స్నేహితురాలిపై లైంగిక దాడి
లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి 22 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆమె స్నేహితుడు.. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు
Amarinder Singh : ఇద్దరిది ఒకే పేరు కావడంతో పొరపాటు.. మీకు దండం ఆపండహే’ అంటూ గోల్కీపర్ రిక్వెస్ట్
సెలెబ్రిటీలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ సోషల్ మీడియా ద్వారా ఏదైనా సమాచారం తెలియచేయాలంటే వారికి ట్యాగ్ చేస్తుంటాం. ఈ ట్యాగ్ చేసే సమయంలో కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతాయి.
Assembly Elections : పంజాబ్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ
వచ్చే ఏడాది దేశంలోని ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ఏబీపీ - సి ఓటర్ సర్వే నిర్వహించింది