Home » panjab
కెప్టెన్ అమరిందర్సింగ్ను 'అలీబాబా 40 దొంగలు'గా వర్ణిస్తూ సిద్ధూ సలహాదారుడు మల్విందర్ సింగ్ మాలీ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.
గురువారం అర్థరాత్రి పంజాబ్లోని మోగా సమీపంలో మిగ్ -21 యుద్ధ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళ పైలట్ మృతి చెందాడు. IAF అధికారులు వెల్లడించిన వివరాల
సహజీవనంపై పంజాబ్, హరియాణా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సహజీవనం అనేది సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఓ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని తార్న్ తరన్ జిల్లాకు చెందిన
rahul gandhi’s : కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ట్రాక్టర్ యాత్ర చేపట్టనున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన agricultural laws ను నిరసిస్తూ..పంజాబ్ (panjab) లో ‘Kheti Bachao’ పేరిట ట్రాక్టర్ యాత్ర జరుపనున్నారు. ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తో కలిసి ట
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఓవైపు గంగానది స్వచ్ఛంగా మారితే గాలిలో కాలుష్యం తగ్గిపోవడంతో సుదూరంలో ఉన్న హిమాలయాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
క్షమించే గుణం ప్రపంచంలో ఒక్క భారతీయులకే సొంతం. కనికరించండని కన్నీళ్లు పెట్టుకుంటే తమపై దాడులు చేసినవాళ్లన్న విషయం కూడా పక్కనబెట్టి సాయం చేసే గుణం భారతీయులది. భారత్-పాక్ ల మధ్య సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో కూడా అసలు సిసల�