Home » paracetamol
Paracetamol Usage: పారాసెటమాల్ డోసేజ్ పెరిగితే మాత్రం ప్రమాదం అంటున్నారు ప్రముఖ ఫీజిషన్, డయాబెటాలజస్ట్ డాక్టర్ కావ్య.
పలు రకాల ఔషధాల ధరలను తగ్గిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంది. మధుమేహం, రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్, గుండె పోటు, పక్షవాతం, ఒంటి నొప్పుల వంటి సమస్యల నివారణకు వాడే ముఖ్యమైన ఔషధాల ధరలను 30 నుంచి 40 శాతం మధ్య తగ్గించి�
ప్రజలపై మరో ధరాఘాతం.ఏప్రిల్ 1 నుంచి పారాసెటమాల్ తో పాటు పలు ఔషధాల ధరలు 10.7శాతం పెరగనున్నాయి.
ప్రతి చిన్న నొప్పికి, తలనొప్పికి, ఒంటి నొప్పులు, జ్వరానికి ప్యారాసెటమాల్ మాత్రలు వేసుకునే వారికి ఇది హెచ్చరికే. నిత్యం ప్యారాసెటమాల్ మాత్రలు తీసుకునేవారికి గుండెపోటు..
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 5.20 లక్షల పారసెటమాల్ గోలీలను ప్రజలు వేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కరోనా రోగులకు పెయిన్ కిల్లర్స్ తో ప్రమాదం పొంచి ఉందా? నొప్పిని తగ్గించే ఆ మాత్రలు కరోనాను మరింత తీవ్రం చేస్తాయా? అంటే.. అవుననే అంటోంది భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్). కరోనా బారిన పడ్డ సమయంలో పెయిన్ కిల్లర్స్ వినియోగం విషయంలో కీలక విషయాన్�
కొంచెం జ్వరంగా అనిపిస్తే చాలు.. ఒళ్లు నొప్పులు ఉన్నా పారాసెటమాల్ వేసుకుంటుంటారు.. పారాసెటమాల్ తీసుకోవడం వల్ల రిస్క్ ఉంటుందనే అవగాహన ప్రతిఒక్కరిలో ఉండాలంటున్నారు నిపుణులు.. లేదంటే మీ ప్రాణాలకే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.. నొప్పుల నివ�
పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ మరియు ఆస్పిరిన్ వంటి పెయిన్ కిల్లర్స్… దీర్ఘకాలిక నొప్పికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయని బ్రిటన్ ఆరోగ్య అధికారులు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (నైస్) నుండి కొత్త ముసాయిదా మార్గ�
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకి కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. అన్ని ఎయిర్పోర్టుల్లో, రైళ్లలోనూ థర్మల్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం తొలిసారి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదన్నారు జగన్. కరోనా గురించి అంతగా