Home » Parade
అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బందే 1984 అక్టోబరు 31న అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను గుర్తు చేసుకుంటూ ఖలిస్థాన్ మద్దతుదారులు జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఈ పెరేడ్ను నిర్వహించారు
నియంత, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. 20కిలోల బరువు తగ్గిన తర్వాత మిలటరీ కవాతులో కిమ్ చాలా స్లిమ్ కనిపించాడు.
కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆక్సిజన్,మందులు చేరవేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 3,800 గంటలకు పైగా సేవలు అందించారని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కే.ఎస్.బహదూరియా చెప్పారు.
Republic Day Celebrations Nationwide | దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోవత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ ఫథ్లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. త్రివిద దళాల గౌరవ వందనాన్ని కోవింద్ స్వీకరించారు. గణతంత్ర వేడుకలక�
Delhi : the first female pilot Bhavana Kant with ‘Raphael’ in Republic Day : జనవరి 26. భారత గణతంత్రదినోత్సవం. ఈ సంవత్సరం గణతంత్రదినోత్సవంలో వైమానిక విన్యాసాల్లో తొలి మహిళా ఫైటర్ పైలట్గా లెఫ్టినెంట్ భావనా కాంత్ పాల్గొననున్నారు. యుద్ధవిమానం ఏదైనా..భావనాకాంత్ చేతిలో ఆడబొమ్మే. అంత చాకచ�
భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మతాల ప్రకారం కొంతమంది కొట్లాడుతుంటే..మరికొంతమంది సామరస్యంగా ముందుకెళుతున్నారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఇతరులను ఆలోచింప చేస్తున్నారు. తాజాగా ఇండియన్ ఆర్మీలో
అందరూ పురుషులే ఉండే సైనికదళంలో ముందుండి నడిపించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది ..ఊహించనది అందితే..ఎంతో సంతోషం కలుగుతుంది కదా..అదే..తాన్యా విషయంలో జరిగింది. రిపబ్లిక్ డే ఉత్సవాల పెరేడ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. కవాతుకు తొలి మహిళా ‘పరేడ్ అడ్జుంటె�
దేశ రాజధానిలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తమ శకటాన్ని ప్రదర్శించాలనుకున్న మహారాష్ట్ర, కేరళ కు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. శకట ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలన్న ఆ రాష్ట్రాల విజ్ఞప్తిని కేంద్ర రక్షణశాఖ తిరస్కరించింది. ఇప్పటికే వెస్ట్
WE ARE 162 అంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి బలప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో 2019, నవంబర్ 25వ తేదీ
హైదరాబాద్ : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు అంధ విద్యార్థులు. గణతంత్ర వేడుకలలో అంధుల మార్చ్ ఫాస్ట్లో పాల్గొని అబ్బుర పరిచారు. కవాతు చేసి అందరితో వహ్వా అనిపించారు. గవర్నర్ చేతులు మీదుగా బహుమతి కూడా అందుకున్నారు. అంధులు.. ప